Home
Ind Vs Eng
Ind Vs Eng News
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
Rohit Sharma Will Play Big Innings Said Morne Morkel: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నేటితో ముగియనుంది. ఆదివారం (జులై 19) లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం మూడో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్ల్లో (11, 26 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇదే సమయంలో లార్డ్స్ వన్డే హిట్మ్యాన్కు చివరి… -
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
లార్డ్స్ మైదానంలో వన్డే మ్యాచ్ గెలిచి భారత్ సరిగ్గా 22 ఏళ్లు అవుతోంది. 2004 తర్వాత ఈ చారిత్రాత్మక మైదానంలో టీమిండియా ఒక్క వన్డే కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కార్డిఫ్లో ఇంగ్లాండ్ పునరాగమనం చేయడంతో ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1983లో కపిల్… -
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
India Playing XI vs vs England 3rd ODI: ఇంగ్లండ్ గడ్డపై భారత్ పర్యటన చివరి దశకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరిదైన మూడో ఆదివారం జరగనుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో జులై 19న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను తేల్చనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం… -
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
India vs England 3rd ODI Match Time and Live Streaming: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది. మొదటి మ్యాచ్ భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దాంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో మ్యాచ్ సిరీస్ డిసైడర్గా మారింది. దాంతో అందరి కళ్లు చివరి మ్యాచ్ పైనే ఉన్నాయి. సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై జరుగుతుంది కాబట్టి… -
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
No Official Decision Yet on Rohit Sharma Retirement: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఇంకా తెరపడలేదు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే అనంతరం హిట్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడనే వార్తలు 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రోహిత్ ఇప్పటివరకు తన రిటైర్మెంట్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ లేదా టీమ్ మేనేజ్మెంట్కు ఎలాంటి… -
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
BCCI Warns Selectors Amid Rohit Sharma Retirement Speculation: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం భారత క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లండ్తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే హిట్మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందంటూ.. పలు కథనాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా… -
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
England Release Liam Dawson, Tom Banton: భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్రౌండర్ లియామ్ డాసన్, బ్యాటర్ టామ్ బాంటన్లను లార్డ్స్ వేదికగా జులై 19న జరగనున్న చివరి వన్డేకు ముందే జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరూ దేశవాళీ టీ20 బ్లాస్ట్ ఫైనల్లో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. డాసన్, బాంటన్ స్థానంలో కొత్త ఆటగాళ్లను ఇంగ్లండ్… -
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్కు దూరమయ్యాడు. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి కాలు కండరాలు లాగడంతో ఇబ్బంది పడ్డారు. 33వ ఓవర్లో పరుగులు తీస్తున్న క్రమంలో ఈ గాయం కాగా, ఫిజియో చికిత్స అందించిన తర్వాత కూడా ఆయన ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాతి బంతికే సాకిబ్ మహమూద్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. గాయం… -
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 65 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66 పరుగులు) అర్ధశతకాలతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 31 పరుగులు, రోహిత్ శర్మ 26 పరుగులు… -
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. పిచ్పై పచ్చిక సమానంగా ఉన్నందున ఆరంభంలో స్వింగ్, సీమ్ మూవ్మెంట్ను రాబట్టేందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు గట్టి పోరాటం చేసిందని, ఈసారి మరింత మెరుగ్గా రాణించాలని…
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!