ఆస్ట్రేలియా మినిస్టర్ టిమ్ వాట్స్ విరాట్ కోహ్లీని కలిసినప్పుడు జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విరాట్పై ఉన్న గౌరవంతోనే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తాను సపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భారత్ శుభారంభం చేసింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో చెలరేగారు. సుదీర్ఘ టెస్ట్ సిరీస్లో విరాట్ మొదటి టెస్టులోనే ఫామ్ అందుకోవడంతో.. టీమిండియా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ తమ జట్టు వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ పెర్త్ టెస్ట్ ముందు వరకు పెద్దగా రన్స్ చేయలేదని, అతడిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కట్టడి చేసేందుకు ఆసీస్…
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ 'వ్యక్తిగత కారణాల' కారణంగా మంగళవారం (నవంబర్ 26) ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి తిరిగి రానున్నారు. అయితే డిసెంబర్ 6 నుండి అడిలైడ్లో ప్రారంభమయ్యే రెండవ టెస్ట్ మ్యాచ్కు ముందు జట్టుతో చేరనున్నారు.
IND vs AUS Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లోని పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 295 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం…
IND vs AUS Day 4 Tea break: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్ రెండు జట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఏ జట్టు ఫైనల్కు చేరుకుంటుందో స్పష్టమవుతుంది. భారత్ కనీసం నాలుగు టెస్టుల్లో విజయం సాధించాలి. అంతేకాకుండా, ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా చూసుకోవాలి. ఇక మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా…
IND vs AUS Test match Day 4: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం వైపుకు దూసుకెళ్తోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియను కాపాడేందుకు ట్రావిస్ హెడ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆటో ముసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక…
Virat Kohli Century: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అదిరిపోయే రీతిలో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో విరాట్ 10 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 143 బంతుల్లో…
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లోని అక్టోపస్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని భారీ లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే ఆలౌట్…
IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లో ఉన్న అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. దానితో స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్…
Yashasvi Jaiswal: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మొదటి టెస్ట్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి…