ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్ను తాకబోతున్నాయి.
ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే శుక్రవారం చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇంతలో భారీ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు గుడ్న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు, వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
Weather Report : ప్రస్తుతం రోజు రోజుకు ఎండ వేడి పెరుగుతోంది. ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఇది ప్రారంభం మాత్రమే.. రాబోయే నెలల్లో దీని నుండి ప్రజలకు ఎటువంటి ఉపశమనం లభించదు.
దక్షిణ భారత్కు కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గుడ్న్యూస్ చెప్పింది. వేడి గాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందవచ్చని పేర్కొంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత్లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయించిన దగ్గర నుంచి నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి…
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మే నెలలో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో సుమారు 8-11 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, అంతర్గత ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలలో 5-7 రోజుల పాటు వేడిగాలులు వీచే…
Weather Report : సూర్యుని వేడి, వేడి గాలులు, కష్టాల్లో ప్రజలు... ఏప్రిల్ నెలలో వాతావరణం భయంకరంగా కనిపించింది. వేడి ఈ నెలలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇది 103 సంవత్సరాల తర్వాత అనేక చోట్ల పాదరసం 43 డిగ్రీలకు చేరుకున్నప్పుడు జరిగింది.