దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనుగొన్నారు.
Today (14-02-23) Business Headlines: సుజుకీతో టీ హబ్ ఒప్పందం: జపాన్ కంపెనీ సుజుకీ మోటార్తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్లోని స్టార్టప్లు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్లో ఎదురయ్యే ఛాలెంజ్లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో యానిమల్ వాక్సిన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్). ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఏకంగా రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమైంది ఐఐఎల్.