Dengue: డెంగ్యూ వ్యాక్సిన్ పై కీలక సమాచారం..ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందంటే?
- దోమల ద్వారా డెంగ్యూ
- వ్యాధిని నిరోధించేందుకు పరిష్కారాన్ని కనుగొన్న భారత్
- వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్తలు
- చివరి దశకు చేరుకున్న పరీక్షలు
- వచ్చే ఏడాదిలోపు అందుబాటులోకి వ్యాక్సిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనుగొన్నారు. దీని పరీక్ష ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. డెంగ్యూ ఇన్ఫెక్షన్పై గత వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) టీకా చివరి దశలో ఉందని.. ఇది అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని చెప్పారు.
READ MORE: Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
భారతదేశంలోని నాలుగు ఫార్మా కంపెనీలు ఈ క్లినికల్ ట్రయల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవల.. పూణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు ముఖ్యమైన పత్రాలను అందజేస్తూ.. అమెరికా నుంచి డెంగ్యూ వైరస్ యొక్క కొత్త జాతిని దిగుమతి చేసుకుంది. మొదటి పరీక్ష 60 మందికి నిర్వహించబడింది. ఆరు నెలల పాటు వ్యక్తులలో ఏ ప్రతిరక్షకాలు కనుగొనబడ్డాయి. మంచి ఫలితం వచ్చింది. ఈ ఫలితం తర్వాత, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్కు కూడా ప్రభుత్వం కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఎస్ఐఐ మాత్ర కాకుండా.. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) కూడా డెంగ్యూ వ్యాక్సిన్పై కూడా పని చేస్తోంది.
READ MORE:Viral Video: లోక్సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ!..వీడియో వైరల్..బీజేపీ నేతల ట్రోల్స్
2026 ప్రారంభంలో వ్యాక్సిన్ లాంచ్ అవుతుందని అంచనా… ఇటీవల ఐఐఎల్ కూడా డెంగ్యూ వ్యాక్సిన్ను వాణిజ్యపరంగా 2026 ప్రారంభంలో ప్రారంభించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. దీనికి కూడా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అవసరమైన వైరస్ను అందించింది. మరోవైపు డెంగ్యూ ప్రమాదంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వర్షాకాలంలో మురికివాడల్లో కుండలు, టైర్లు, పగిలిన పాత్రలు లేదా ప్లాస్టిక్ షీట్ల కింద నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు నిలవ కుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!