Dengue: డెంగ్యూ వ్యాక్సిన్ పై కీలక సమాచారం..ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందంటే?
- దోమల ద్వారా డెంగ్యూ
- వ్యాధిని నిరోధించేందుకు పరిష్కారాన్ని కనుగొన్న భారత్
- వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్తలు
- చివరి దశకు చేరుకున్న పరీక్షలు
- వచ్చే ఏడాదిలోపు అందుబాటులోకి వ్యాక్సిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనుగొన్నారు. దీని పరీక్ష ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. డెంగ్యూ ఇన్ఫెక్షన్పై గత వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) టీకా చివరి దశలో ఉందని.. ఇది అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని చెప్పారు.
READ MORE: Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..
Also Read
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Moringa Health Benefits: మునగను 'మిరాకిల్ ట్రీ' అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
భారతదేశంలోని నాలుగు ఫార్మా కంపెనీలు ఈ క్లినికల్ ట్రయల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవల.. పూణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు ముఖ్యమైన పత్రాలను అందజేస్తూ.. అమెరికా నుంచి డెంగ్యూ వైరస్ యొక్క కొత్త జాతిని దిగుమతి చేసుకుంది. మొదటి పరీక్ష 60 మందికి నిర్వహించబడింది. ఆరు నెలల పాటు వ్యక్తులలో ఏ ప్రతిరక్షకాలు కనుగొనబడ్డాయి. మంచి ఫలితం వచ్చింది. ఈ ఫలితం తర్వాత, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్కు కూడా ప్రభుత్వం కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఎస్ఐఐ మాత్ర కాకుండా.. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) కూడా డెంగ్యూ వ్యాక్సిన్పై కూడా పని చేస్తోంది.
READ MORE:Viral Video: లోక్సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ!..వీడియో వైరల్..బీజేపీ నేతల ట్రోల్స్
2026 ప్రారంభంలో వ్యాక్సిన్ లాంచ్ అవుతుందని అంచనా… ఇటీవల ఐఐఎల్ కూడా డెంగ్యూ వ్యాక్సిన్ను వాణిజ్యపరంగా 2026 ప్రారంభంలో ప్రారంభించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. దీనికి కూడా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అవసరమైన వైరస్ను అందించింది. మరోవైపు డెంగ్యూ ప్రమాదంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వర్షాకాలంలో మురికివాడల్లో కుండలు, టైర్లు, పగిలిన పాత్రలు లేదా ప్లాస్టిక్ షీట్ల కింద నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు నిలవ కుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!