Ice Cream: రాష్ట్రంలో కల్తీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. దేన్నీ వదలకుండా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వంటనూనె, పాలు వంటి నిత్యావసర పదార్థాలే కాకుండా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ చేస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
చేసేది ఐస్క్రీమ్ డెలివరి… కానీ, వాడో పెద్ద క్రిమనల్.. అలాంటి, ఇలాంటి క్రిమనల్ కాదు.. ఐస్క్రీమ్ డెలివరీ చేసే సమయంలో.. అదునుచూసి.. మహిళలపై లైంగికదాడికి పాల్పడతాడు.. ఇక, ఆ తర్వాత వాడి అసలు రూపాన్ని బయటపెడతారు.. లైంగిక దాడి విషయాన్ని.. నీ భర్తకు, కుటుంబసభ్యులకు చెప్పేస్తానంటూ బ్లాక్బెయిల్ చేస్తాడు.. అందినకాడికి దండుకుంటాడు.. ఇలా ఎంతో మంది మహిళలు వాడి బ్లాక్మెయిల్కు బెదిరిపోయి.. లక్షలు సమర్పించుకున్నారు.. అయితే, దాదాపు 90 లక్షల రూపాయల వరకు ఇచ్చినా.. వాడి వేధింపులు…
తులం బంగారం కొనుగోలు చేయాలంటే బోలెడు డబ్బులు పోయాలి. బంగారం ఆభరణాల రూపంలోనే కాదు, తినే వస్తువులుగా కూడా మార్చుకోవచ్చు. వీటిని ఇడబుల్ గోల్డ్ అని పిలుస్తారు. 24 క్యారెట్ల ఇడబుల్ గోల్డ్ను పేపర్లా మార్చి తినేందుకు వినియోగిస్తుంటారు. ఈ ఇడబుల్ గోల్డ్ తో ఐస్క్రీమ్ను కూడా తయారు చేయవచ్చట. ఈ 24 క్యారెట్ల ఐస్క్రీమ్ కావాలి అంటే హాంకాంగ్ వరకు వెళ్లాల్సిందే. ఐస్క్రీమ్ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పలుచని పేపర్ ను…
ఐస్క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. ఇష్టంగా తీసుకుంటుంటారు. ఎన్నో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండేందుకు రకరకాల ఫ్లేవర్లను తయారు చేస్తుంటాయి. అన్ని కంపెనీలలోకి బెన్ అండ్ జెర్రీ కంపెనీ వేరుగా ఉంటుంది. యూఎస్లోని వెర్మెంట్లో వాటర్బర్నీ అనే గ్రామంలో 1978లో బెన్ అండ్ జెర్రీ ఐస్క్రీమ్ పార్లర్ను స్థాపించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఐస్క్రీమ్లను తయారు చేసేవారు. వినియోగదారులకు నచ్చని ఐస్క్రీమ్లకు వాటి ఫ్లేవర్ల రూపంలోనే పార్లర్సమీపంలో సమాధి చేసేవారు. సమాధిపై ఆ ఐస్క్రీమ్ను…
సాధారణంగా ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మామూలు ఐస్ క్రీమ్ రూ. 10 నుంచి ప్రీమియం అయితే రూ.1000 వరకు ఉంటుంది. కానీ, అన్ని ఐస్క్రీమ్ల్లోనూ ఈ ఐస్క్రీమ్ వేరయా అంటున్నారు స్కూఫీకెఫే నిర్వాహకులు. ఈ దీనిని తయారు చేయడానికి తాజా వెనిల్లా గింజలు, మేలిమి కుంకుమ పువ్వును వినియోగిస్తారు. అంతేకాదు, దీనిపై 23 క్యారెట్ల బంగారం రేకులను అలంకరిస్తారు. ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు కాబట్టే ఈ ఐస్ క్రీమ్ను రూ.60 వేలకు అమ్ముతున్నట్టు నిర్వాహకులు…
హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తిని సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీలో స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. కేజీ ఐస్ క్రీమ్ లో కొద్దిగా ఉంచి మిగతాది మొత్తం తినేశాడు సంపత్. అయితే ఆ ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు సంపత్. దీంతో సంపత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంపత్ బంధువుల సమాచారంతో..…