ప్రస్తుతం యూఏఈ లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. అందులో ఇంకా ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మాలన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా పాకిస్థాన్ క్రికెటర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత కెప్టెన్ కోహ్లీ 5వ స్థానానికి పడిపోయాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ మూడో స్థానానికి రావడంతో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నాలుగో…