ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది.
Koti Deepotsavam 2022: ప్రతీ ఏటా ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 10 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 11వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది.. Read Also:Koti Deepotsavam Day 10 Highlights :…
ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోండి’ అని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పెట్టిన ఫ్లెక్స్లో రాసి ఉంది. గతంలో తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పెట్టిన ఫ్లెక్స్లో చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోండి.
Bhakthi TV Koti Deepotsavam: కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవంపైనే ఉంటుంది.. గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది మంది భక్తుల మన్ననలు అందుకున్న ఈ కార్యక్రమం.. గత నెల 31వ తేదీన ప్రారంభమైంది.. ఈ నెల 14వ తేదీతో ముగియనుంది.. ఇక, ఈ కోటి దీపాల ఉత్సవంలో భాగంగా.. సోమవారం ఎనిమిదో రోజు కన్నులపండుగా కార్యక్రమాలు జరిగాయి.. ఇవాళ తొమ్మిదో రోజు కన్నుల పండుగగా…
మీర్ పేట పీ.ఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. 9వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి నుంచి స్నేహితు రాలు ఇంటికి బయలు దేరింది. ఇప్పేడే వస్తా అంటూ బయటకు వెళుతున్న బాలికను కొందరు గమనించారు ఆమెపై కన్నేసిన కామాంధులు ఇదే సమయం అని భావించి ఆబాలికను కిడ్నిప్ చేశారు.
Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 14వ తేదీ వరకు సాగనుండగా.. అందులో భాగంగా ఆదివారం ఏడో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.. ఇక, ఇవాళ ఎనిమిదో రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.. కార్తిక మాసం అంటేనే పరమ పవిత్రం.. అందులో కార్తిక సోమవారం అంటే ఎంతో ప్రత్యేకత ఉంది..…
ఉత్కంఠరేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.. గతంలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని ఉప ఎన్నిక ఎమ్మెల్యేను చేసింది.. అయితే, నైతిక విజయం మాదే అంటున్నారు బీజేపీ నేతలు.. ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అని మునుగోడు ఫలితం చెబుతోంది అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి… వందల కోట్ల ఖర్చు చేసి, ఓటర్ నీ భయ పెట్టినా బీజేపీకి 86 వేల ఓట్లు వచ్చాయన్న ఆయన.. నైతికంగా కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి విజయం సాధించారన్నారు..…