సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ ఉప్పల్ లో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. మ్యాచ్ని చూసేందుకు ఉప్పల్ కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఉప్పల్ రూట్లో మెట్రో రైల్ తిరిగే సమయాన్ని పెంచింది . మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నాడు నిర్ణీత వేళలకు మించి మెట్రో రైళ్లు నడుస్తాయి. Also Read: T20 World Cup: క్రికెట్…
ఎల్అండ్టి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎల్ అండ్ టిఎమ్ఆర్హెచ్ఎల్) శుక్రవారం ప్రారంభించినప్పటి నుండి 50 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణాలను పూర్తి చేయడంతో మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది మరియు తొలిసారిగా గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ను ఆవిష్కరించింది. ఈ చొరవ యొక్క బహుళ ప్రయోజనాలలో, సాధారణ ప్రయాణీకులు ఉచిత ప్రయాణాలు, సరుకులు మరియు లక్కీ డ్రా బహుమతులు వంటి రివార్డ్లను రీడీమ్ చేయవచ్చు. మెట్రో వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా, మరింత సుస్థిరమైన రవాణా విధానం వైపు…
Hyderabad Metro: హైదరాబాద్లో ప్రజా రవాణాలో రైలు ప్రధాన మార్గంగా మారింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ జరగనుంది. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్ట్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేశారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy: ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీలను రద్దు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్లైన్ పనులు జరుగుతున్నాయన్నారు.
Hanuman Chalisa: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్స్లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది.
Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. యువత పార్టీలు, దావత్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో,
CM Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది.
Hyderabad Metro: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుండడంతో పండుగా వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు.