Terrible Incident : హర్యానాలో మానవత్వాన్ని కాలరాసే దారుణ ఘటన వెలుగు చూసింది. కట్నం కోసం భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త కట్నం తేవాలంటూ భార్యను చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు.
Illicit Relationship : బీహార్లోని పూర్నియా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అతని భార్య డ్రైవర్తో కలిసి పారిపోయింది.
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. ఈ దారుణం బెంగాల్లో బిష్ణుపుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే తన భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంతో అద్భుతమైనది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ బంధం విడదీయలేనిది. కానీ కొన్నిసార్లు డబ్బు ఈ భావాలన్నింటినీ మారుస్తుంది. థాయ్లాండ్లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది.
Wife Killed Her Husband: పెద్దలందరి సమక్షంలో అతడి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. ఏడేడు జన్మలు తనకు తోడుంటానంది. కానీ ఇంతలోనే అతడిని పెళ్లి పేరుతో మోసం చేసింది. ఒకరిపై మోహం పెంచుకుని కట్టకున్న వాడి ప్రాణాలను బలితీసుకుంది.
Viral : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆశ వర్కర్గా పనిచేస్తుంది. దగ్గర బంధువు అయిన గర్భిణీ ఆమె సాయం కోసం ఇంటికి వచ్చింది. ఆమెను చూసి ఆశ వర్కర్ భర్త గర్భిణిపై కన్నేశాడు.
Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై మద్యం మత్తులో భర్త యాసిడ్ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను నడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వికలాంగుడు, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు.
Tragedy:కొన్నిసార్లు చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన కేసులో భర్త 13 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.