Intel Layoffs 2024: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని నివేదికల ప్రకారం, ఇంటెల్ తన కొత్త తొలగింపులో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో 15 శాతం భారీ కోత విధించింది. దీని కారణంగా కంపెనీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దశాబ్దాలలో ఇదే అతిపెద్ద తొలగింపుగా చెప్పవచ్చు. చిప్ ల తయారీ కంపెనీ ఇంటెల్ ప్రస్తుతం 1.10 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది.…
ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే నెలలో ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఈ నియమాలు వినియోగదారులను.. పెట్టుబడిదారులను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు పన్నులు, బ్యాంకింగ్ ఛార్జీలు, పెట్టుబడి ఎంపికలు.. సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి జరిగే మార్పులేంటో తెలుసుకుందాం.
గత కొన్ని రోజుల నుంచి మంచి పనితీరు కనబరిచిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దెబ్బతిన్నాయి. వారాంతంలో పెద్ద షాక్ తగిలింది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఇండెక్స్, హెవీవెయిట్ స్టాక్స్ రూపంలో “తీవ్రమైన” దెబ్బ తగిలింది. రిలయన్స్, ఎల్ అండ్ టి, హెచ్డిఎఫ్సి షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ తాత్కాలికంగా 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,450 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 75,017.82 పాయింట్లతో మొదట్లో కొంత కాలం…
గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా... ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.