థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నాని నిర్మించిన కోర్ట్ ప్రీమియర్స్ తో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రూబా’ రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. సోని లివ్ : ఏజెంట్ –…
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. నేడు అక్కినేని నాగ చైతన్య తండేల్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాంతో పాటుగా అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. అమెజాన్ ప్రైమ్ : ది మెహతా బాయ్స్ (హిందీ) – ఫిబ్రవరి 7 గేమ్ ఛేంజర్ (తెలుగు) – ఫిబ్రవరి…
ఆస్ట్రేలియా, భారత్ జట్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సిద్దమయ్యాయి. మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. అయితే ఈ టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. టాస్ సమయంలో వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల్లో పెర్త్లో జల్లులు కురిశాయి. మ్యాచ్ తొలిరోజు వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. చివరి నాలుగు రోజుల్లో మాత్రం వర్షం పడే…
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్ఫామ్లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.
మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ నటించిన '18 పేజీస్' మూవీ ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వారమే అంటే 29వ తేదీ అనుపమా నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'బట్టర్ ఫ్లై' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
టీ20 ప్రపంచకప్లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 10 మిలియన్ల (1 కోటి) మందికి పైగా ఒకేసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ ఏడాదిలో హాట్ స్టార్ సంస్థ 10 మిలియన్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా 2019 ప్రపంచకప్లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ను 25.3 మిలియన్ల మంది…