హోండా కంపెనీ భారత మార్కెట్లో అనేక విభాగాల్లో స్కూటర్లు, బైక్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే... తాజాగా టూ-వీలర్ ICE విభాగంలో కూడా అందిస్తుంది. అయితే కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను రేపు (27 నవంబర్ 2024)న విడుదల చేయనుంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా’.. విద్యుత్ వాహన రంగం (ఈవీ)లోకి ఎంట్రీ ఇస్తోంది. హోండా మోటార్సైకిల్ మరియు స్కూటర్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలో విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్ను విడుదల చేసింది. తన పాపులర్ మోడల్ యాక్టివానే ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. టీజర్ను చూస్తే.. యాక్టివా లుక్స్ ఈవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్టివాలో పెద్దగా మార్పులేవీ లేకుండానే ఈవీ రూపంలో తీసుకొచ్చే…
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ఎలక్ట్రిక్ వాహనం ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలో విద్యుత్ స్కూటర్ను లాంచ్ చేయబోతున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేసింది.