ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్�
Mahakumbh Mela 2025: దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో అనేక కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. పుణ్యస్నానాలకు మహాకుంభమేళా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే, 2025 జనవరిలో జరగబోయే మహాకుంభమేళాకు ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే �
ఆయుర్వేదంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. భారతీయ సంస్కృతిలో, మహిళలు తెల్లవారుజామున తులసిని పూజిస్తారు. ఈ మొక్క అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది, అందువల్ల దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటడం ఆనందం , శ్రేయస్సు సూచకంగా భావించబడుతుంది. స్త్రీలు తమ ఇంటి ఆవరణలో త