Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home High Court

High Court News

    • ఆనంద‌య్య మందు పంపిణీపై హైకోర్టులో విచార‌ణ‌..
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య మందు పంపిణీపై హైకోర్టులో విచార‌ణ‌..

      క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య పంపిణీ చేసిన క‌రోనా మందు.. ఎంతో మందికి న‌యం చేసింద‌ని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్య‌య‌నం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్ర‌భుత్వం.. ఓవైపు దీనిపై అధ్య‌య‌నం జ‌రుగుతుండ‌గా.. మ‌రోవైపు.. ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమ‌తించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది…
    • ఏపీ ఉన్నత విద్య కమిషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం !
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ఉన్నత విద్య కమిషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం !

      ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాల డిగ్రీ ఫీజుల జీవో రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఫీజుల సిఫార్సు అంశంలో ఏపీ ఉన్నత విద్యా కమిషన్ తీరును తప్పుబట్టింది హైకోర్టు. అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో చట్ట నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టిన హైకోర్టు..వ్యక్తిగతంగా కానీ, నేరుగా కానీ కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమీషన్ సిఫార్సు చట్టఉల్లంఘనే అని పేర్కొంది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు…
    • బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్…
      #తెలంగాణ

      బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్…

      తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులను కట్టడి చేయాలని హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది. కేసుల నమోదును తక్కువగా చూపుతున్నారని పేర్కొన్న పిటిషనర్.. తక్కువ కేసులు చూపడంతో కేంద్రం నుండి మందులు తక్కువగా సరఫరా అవుతున్నాయి అని అన్నారు. బ్లాక్ ఫంగస్ డ్రగ్స్ దిగుమతికి కేంద్రాన్ని ఆదేశించాలి. బ్లాక్‌ ఫంగస్‌తో ప్రాణాలు పోతున్నాయి.. కేసుల నమోదు లెక్కలు రాష్ట్రం ప్రకటించాలి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్వర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది. అయితే…
    • ఆనంద‌య్య క‌రోనా మందు.. హైకోర్టులో మ‌రో పిటిష‌న్‌
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య క‌రోనా మందు.. హైకోర్టులో మ‌రో పిటిష‌న్‌

      కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య క‌రోనా మందు కోసం న్యాయ‌పోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్ప‌టికే ఆనంద‌య్యకు వ్య‌తిరేకంగా కొంత‌.. అనుకూలంగా చాలా వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌గా.. వెంట‌నే ఆనంద‌య్య త‌యారు చేసిన క‌రోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంత‌పురానికి చెందిన ఓ వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించారు.. మ‌రోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిష‌న్ దాఖ‌లైంది.. క‌రోనా బాధితుల‌కు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిష‌న్ పేర్కొన్నాడు..…
    • ఆనంద‌య్య క‌రోనా మందు.. హైకోర్టులో పిటిష‌న్‌
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య క‌రోనా మందు.. హైకోర్టులో పిటిష‌న్‌

      క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో.. ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీ చేయ‌డం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేప‌ట్ట‌డంతో.. మందు త‌యారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనంద‌య్య‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.. ప్ర‌భుత్వం వెంట‌నే ఆనంద‌య్య‌తో మందు పంపిణీ చేయించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. మ‌రోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖ‌లు అయ్యింది… అనంత‌పురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్య‌క్తి త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లు చేశారు…
    • దూళిపాళ్ల నరేంద్ర కు బెయిల్ మంజూరు..
      #Top Story

      దూళిపాళ్ల నరేంద్ర కు బెయిల్ మంజూరు..

      దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు అయింది. నెల రోజుల క్రితం సంగం డైరీ కేసులో నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ… ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దూళిపాళ్ల. అయితే ఇవాళ.. సంగం డెయిరీలో అవకతవకలు కేసులో A1 ముద్దాయి ధూళిపాళ్ళ నరేంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు ధూళిపాళ్ళ నరేంద్ర విజయవాడలోనే ఉండాలని..విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలుపాలని హై…
    • ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కంపై పిటిష‌న్‌.. ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కంపై పిటిష‌న్‌.. ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది.. రేగు మహేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖ‌లు చేశారు.. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కం స‌రైంది కాద‌ని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఏపీ హైకోర్టు… రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. సమ్మర్ వేకేషన్ తర్వాత ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు పేర్కొంది. కాగా, ఎస్ఈసీగా ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వికాలం…
    • ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ కామెంట్ !
      #Top Story

      ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ కామెంట్ !

      ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దుర దృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు…
    • పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ సమాలోచనలు…
      #ఆంధ్రప్రదేశ్

      పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ సమాలోచనలు…

      ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ నీలం సాహ్ని సమాలోచనలు చేస్తుంది. ఈ తీర్పు పై అప్పీల్ కి వెళ్లే అంశం పై న్యాయ నిపుణులు తో చర్చిస్తున్నారు ఎస్ఈసీ. ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఎస్ఈసీ నీలం సాహ్ని. ఎన్నికలు రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పు వివరాలను ఎస్ఈసీకి వివరించింది ఎస్ఈసీ కార్యాలయం. నిబంధనలు మేరకే ఎన్నికలు నిర్వహించామంటున్న ఎస్ఈసీ……
    • లైవ్: ఏపీలో ఏప్రిల్ 7న జరిగిన పరిషత్ ఎన్నికలు రద్దు
      #Top Story

      లైవ్: ఏపీలో ఏప్రిల్ 7న జరిగిన పరిషత్ ఎన్నికలు రద్దు

    ←1…515253545556→

తాజావార్తలు

  • Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం

  • Israel – Iran War: ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఆ అగ్ర రాజ్యంలో మాత్రం స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ..

  • France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన

  • Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

  • Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions