Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home High Court

High Court News

    • ప‌శ్చిమ బెంగాల్ హింస‌.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు
      #జాతీయం

      ప‌శ్చిమ బెంగాల్ హింస‌.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు

      అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.. దీనిపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు దుమార‌మే రేపాయి.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా హింస‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు.. మ‌రోవైపు.. బీజేపీయే ఈ హింస‌కు కార‌ణ‌మంటూ కామెంట్లు చేస్తూ వ‌చ్చారు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. అయితే.. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో బాధితుల పునరావాసానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కోల్‌కతా హైకోర్టు… రాష్ట్ర…
    • ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

      ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్…
    • ఆనందయ్య మందుపై ఈరోజు హైకోర్టులో విచారణ…
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందుపై ఈరోజు హైకోర్టులో విచారణ…

      ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య కరోనా మందుపై చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఆనందయ్య పోలీసుల భద్రతల్ప ఉన్నారు. అయితే ఈ మందు పంపిణీ ప్రభుత్వం నిలిపివేయడంతో… దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రెండు పిటిషన్ లు నమోదయ్యాయి. ఇక ఈరోజు హైకోర్టులో ఆనందయ్య మందుపై విచారణ జరగనుంది. అయితే మందు పంపిణీ విషయంలో హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఈ మందు పంపిణీ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటె ఆనందయ్య…
    • జమున హ్యాచరీస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..
      #తెలంగాణ

      జమున హ్యాచరీస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..

      జమున హ్యాచరీస్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది.. హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాక‌రించింది.. మాసాయిపేట భూములపై హైకోర్టును ఆశ్ర‌యించిన ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారామె.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. జ‌మున హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాక‌రించింది.. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా.. కరోనా స‌మ‌యంలో సర్వేను కొన్ని రోజులు వాయిదా వేసేందుకు సిద్ధమన్న…
    • మాసాయిపేట భూముల వ్య‌వ‌హారం.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు
      #తెలంగాణ

      మాసాయిపేట భూముల వ్య‌వ‌హారం.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

      తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబ‌స‌భ్యుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.. అయితే, మాసాయిపేట భూముల పై మరోసారి హైకోర్టును ఆశ్ర‌యించారు ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారామె.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. తీర్పును రిజ‌ర్వ్ చేసింది.. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు.. ఆ నోటీసును స‌వాల్ చేస్తూ ఈట‌ల రాజేంద‌ర్…
    • ఏపీలో 42 ఆక్సిజ‌న్ ప్లాంట్స్.. హైకోర్టు తెలిపిన కేంద్రం
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో 42 ఆక్సిజ‌న్ ప్లాంట్స్.. హైకోర్టు తెలిపిన కేంద్రం

      జూన్ మొదటి వారంలోగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 42 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్ర‌భుత్వం.. కోవిడ్ కేసులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.. అయితే, నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్న పిటిష‌న్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక‌, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొర‌త ఉంద‌ని.. ఇప్పటి వరకు 4 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కొనుగోలుకి సిద్ధంగా దరఖాస్తు చేశామ‌ని కోర్టుకు విన్న‌వించింది ప్ర‌భుత్వం. గ్రామ…
    • ఏపీ హైకోర్టులో ఆనంద‌య్య పిటీష‌న్‌…30 ఏళ్లుగా…
      #Top Story

      ఏపీ హైకోర్టులో ఆనంద‌య్య పిటీష‌న్‌…30 ఏళ్లుగా…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో ఆనంద‌య్య పిటీష‌న్ దాఖ‌లు చేశారు.  గ‌త 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీష‌న‌ర్‌గా ఉన్నాన‌ని, ఆనంద‌య్య త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నారు.  సాంప్ర‌దాయ ఆయుర్వేద వైద్యం కోవిడ్ 19 కి చేస్తున్నామ‌ని, మందు త‌యారీ, పంపిణీ చేయ‌డంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆనంద‌య్య త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నారు.  ఈ కేసులో ప్ర‌తివాదులుగా ఏపీ ప్ర‌భుత్వం, నెల్లూరు క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, డీఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆయుష్ క‌మీష‌న‌ర్‌ల‌ను చేర్చారు.  ఈ కేసును కోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.  అనంద‌య్య…
    • ఆనందయ్య మందుపై హై కోర్టు కీలక ఆదేశాలు
      #Top Story

      ఆనందయ్య మందుపై హై కోర్టు కీలక ఆదేశాలు

      ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్…
    • భారత ప్రభుత్వంపై వాట్సాప్ కేసు… కొత్త రూల్స్ ను అడ్డుకోవాలి… 
      #Top Story

      భారత ప్రభుత్వంపై వాట్సాప్ కేసు… కొత్త రూల్స్ ను అడ్డుకోవాలి… 

      సోష‌ల్ మీడియాలో డిజిట‌ల్ కంటెంట్ పై నియంత్ర‌ణ‌కోసం కొత్త నిబంద‌న‌ల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకొచ్చింది.  ఈ కొత్త నిబంద‌న‌లు ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి.  కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబంద‌న‌లు యూజ‌ర్ల గోప్య‌త‌కు భంగం క‌లిగించేవిగా ఉన్నాయ‌ని, వెంట‌నే కేంద్రం తీసుకొచ్చిన నిబంద‌ల‌ను అడ్డుకోవాల‌ని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది.  దేశ భ‌ద్ర‌త‌కు లేదా ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే విధంగా ఏవైనా పోస్టుల‌ను పెడితే ఆ వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేసేలా కొత్త నిబంద‌న‌లు…
    • హైకోర్టులో కోమ‌టిరెడ్డి పిల్.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ఆదేశాలు ఇవ్వండి..
      #తెలంగాణ

      హైకోర్టులో కోమ‌టిరెడ్డి పిల్.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ఆదేశాలు ఇవ్వండి..

      క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ప్రైవేట్ ఆస్ప‌త్రులు క‌నిక‌రం చూప‌డంలేదు.. అందిన‌కాడికి దండుకునే ప్ర‌య‌త్న‌మే త‌ప్పితే.. జాలిచూపే ప‌రిస్థితిలేదు.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొన్న ఆయ‌న‌.. ఆంద్రప్రదేశ్,…
    ←1…5051525354…56→

తాజావార్తలు

  • Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం

  • Israel – Iran War: ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఆ అగ్ర రాజ్యంలో మాత్రం స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ..

  • France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన

  • Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

  • Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions