అనేక సందర్భాల్లో సినీ హీరోలను టార్గెట్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఇప్పుడు మరోసారి స్టార్ హీరోలు, హీరోయిన్స్పై విమర్శలు గుప్పించారు.. పాన్ మసాలా కొనమని స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రచారం కల్పించడం బాధాకరమన్న ఆయన.. పాన్ మసాలా తయారీ కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలని సూచించారు..
Sandeep Reddy : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు అనే దానిపై మొన్నటి దాకా భారీ సస్పెన్స్ ఉండేది. కానీ వాటికి తెర దించుతూ త్రిప్తి డిమ్రీని ప్రకటించాడు సందీప్ రెడ్డి. ప్రభాస్ తర్వాత ఈ మూవీలో ప్రకటించింది కేవలం త్రిప్తిని మాత్రమే. యానిమల్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది త్రిప్తి. కానీ ఆ పాత్రతో ఆమెకు…
Heroines : క్రేజ్ పడిపోతున్న టైమ్ లో హీరోయిన్లకు ఐటెం సాంగ్స్ బాగా కలిసొస్తున్నాయి. అప్పటి వరకు చూపించిన అందాలను ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడిగా చూపించేసి ఒక్కసారిగా కుర్రాళ్లలో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటున్నారు ముద్దుగుమ్మలు. అప్పటి వరకు చేసిన సినిమాలు ప్లాపులు వచ్చినా.. ఐటెం సాంగ్ హిట్ అయితే చాలు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఇందులో చూసుకుంటే సమంతకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ రాకముందు క్రేజ్ తగ్గిపోయింది. కానీ ఐటెం సాంగ్ తో…
Pan India Movies : ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే అంత పెద్ద హీరో అన్నట్టు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యావరేజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. పాన్ ఇండియా సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అంటే…
Vijayashanti : అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. సర్కారు వారి పాట సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పాత్ర దక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె మెరిసింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీడియాకు స్పెసల్ రిక్వెస్ట్ చేసింది. ‘చాలా సార్లు…
సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది.టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్ర కుట్టిస్ సైతం వరుస ప్లాప్స్ తో సైడయిపోయ్యారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడు ఇక్కడ సినిమాలు ఒప్పుకోవడం తగ్గించేసి బాలీవుడ్…
తెలుగు హీరో శ్రీ విష్ణు తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ‘ఓం భీం బుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు అద్భుతమైన నటులు కలిసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ముగ్గురూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రమోషన్స్…
ఈ మధ్య సినీ స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ క్రేజ్ ను వృధా చేసుకోకుండా సోషల్ మీడియా పై ఫోకస్ పెడుతున్నారు.. ఒకప్పుడు టీవీ లలో కనిపించే యాడ్ లలో కనిపిస్తూ డబ్బులను సంపాదించేవారు.. కానీ ఇప్పుడు టీవీ యాడ్స్ కంటే అత్యంత శక్తివంతంగా మారిపోయింది సోషల్ మీడియా ప్రొమోషన్స్. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం తమకి ఉన్న లక్షలాది ఫాలోయర్స్ కి రీచ్ అయ్యేలా కొన్ని ప్రొమోషన్స్ చేస్తున్నారు. అలా ప్రొమోషన్స్ చేస్తున్నందుకు కానీ…
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు.