Kollywood Mews: ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే విధంగా కనబడే కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు వేరేలా నెలకొన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నడిగర సంఘం, నిర్మాతల మండలి సంఘం మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇకపోతే నిర్మాతల మండలిలో నిర్మాతలు అందరూ కలిసి ఓ గ్రూప్ ఏర్పరచుకున్నారు. ఇక అదే నడిగర సంగం విషయానికి వస్తే.. అగ్ర నటీనటుల నుంచి చిన్నపాటి…
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించింది.
హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తన సొంత దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. ధనుష్ తన 50 వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి విడుదల చేసిన ప్రీ లుక్లో హీరో ధనుష్ మెడలో రుద్రాక్షమాల ధరించి కనిపించడం ఇండస్ట్రీలో టాక్ వినిపించడమే కాకుండా.. ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. Also read: Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పిన…
రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, జిమ్కు వెళ్లే వీడియోను పోస్ట్ చేసింది. వీడియోతో పాటుగా ఒక నోట్ లో, ఆమె సుదీర్ఘమైన రాత్రి షిఫ్ట్ల కారణంగా దిక్కుతోచని అనుభూతి కలిగిందని పేర్కొంది. ఆమె తన బిజీ షెడ్యూల్ ని తెలిపింది. ఉదయం 8 గంటలకు కుబేర షూట్ నుండి తిరిగి వచ్చి, భోజనం తిని, చివరకు మధ్యాహ్నానం తిని పుస్తకం చదివి పడుకుంటే.. ఆమె సాయంత్రం 6 గంటలకు నిద్రలేచి, కార్డియో చేయడం గురించి ఆలోచించానని…
తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి…
Captain Miller Censor Report: ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ ను జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారని తెలిసిందే. ఇది అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఒకపక్క తెలుగు సినిమాలతోనే గట్టిపోటీ ఉన్నా ఈ సినిమా మీద కూడా మేకర్స్…
Dhanush Son Fined: స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు. ఎక్కువగా ప్రోఫెషనల్ లైఫ్తో వార్తల్లో నిలిచే ధనుష్.. భార్య ఐశ్వర్య రజనీకాంత్తో విడాకులతో హాట్టాపిక్గా మారారు. ఇప్పటికీ వారి డైవోర్స్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారిద్దరికి సంబంధించి ఏదోక వార్త తరచూ బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ మాజీ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్న…
తమిళ హీరో ధనుష్ ను త్వరలోనే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఇటీవల విడుదల అయిన’ సార్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు..ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే తమిళ్ ఇండస్ట్రీ అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అస్సలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దాదాపుగా 20…
ధనుష్ తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తున్న 'సర్' షూటింగ్ పూర్తయింది.
నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్' షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ భారీ పిరియాడికల్ మూవీ 1930-40 నేపథ్యంలో అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.