హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్రంలో 74 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10వేల కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేవు. జూలై చివరి వారంలో వర్షాలు కురిసినా ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి జాడ లేదు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల.
హిమాచల్ ప్రదేశ్తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల్లో 60 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం. నిరంతర వర్షాల కారణంగా గత 24 గంటల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం తెలిపారు.. శిథిలాల కింద 20 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆగిన, మరి కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు పోటే ఎత్తుతున్నాయి.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం పరిస్థితిని పరిశీలించి, అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో ఉత్తరాఖండ్ అంతటా గత 24…
చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతుంది. బీజింగ్ లో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది.