Shimla Rains: షిమ్లాలో వర్ష బీభత్సం.. గాల్లో రైల్వే ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాల ధాటికి షిమ్లా సమ్మర్ హిల్లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం వరదలకు కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదని.. పర్యాటకం కోసం యునెస్కో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఈ ట్రాక్ పై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుందని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో షిమ్లా సమ్మర్ హిల్ ఒక భాగం. ఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అందుకోసం యునెస్కో ప్రత్యేకంగా నిర్మించారు. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. వరకు ఉంటుంది. ఈ ట్రాక్ పై ప్రయాణం ఐదు గంటల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి.
KTR: మూసీపై కబ్జాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు
Also Read
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ట్రాక్ కింద భూభాగం లేకపోవడంతో ట్రాక్ గాలిలో వేలాడుతోంది. ప్రస్తుతానికి ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ ట్రాక్ మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు ఓ దేవాలయం కూడా కూలిపోయింది. ఆ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. దీంతో చాలామంది భక్తులు మృతి చెందారు. శిథిలాల్లో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
Bus Catches Fire: వీళ్లు నిజంగా అదృష్టవంతులే.. లేకపోతే ప్రాణాలు పోయేవే
హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వానలకు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో.. నదులను తలపిస్తున్నాయి. మరోవైపు నదులు నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో కొందరు మృతి చెందగా.. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ భారీ వర్షాల దాటికి అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
https://twitter.com/kalnemibasu/status/1691058690911350784
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!