కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మరణాల ప్రమాదం మూడేళ్లపాటు పెరుగుతుందని అమెరికాలోని కొత్త పరిశోధన వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
Pilot Heart Attack: సీటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్లో పైలట్ చనిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టర్కీ ఎయిర్లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారం తెలిసింది. అధికారిక ప్రకటన ప్రకారం.., ఫ్లైట్ నంబర్ 204 పైలట్ 59 ఏళ్ల ఇల్చిన్ పెహ్లివాన్ మంగళవారం రాత్రి 7:02 గంటలకు సీటెల్ నుండి టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో…
మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మనం మన దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని ఫిట్గా ఉంచుతుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది.
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు.
Heart Attack in young people: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుండి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల…
అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేష్ గుండెపోటుతో మృతిచెందాడు. రమేష్ యూఎస్లో ఎమ్మెస్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు.
Cardiac arrest: ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఒకానొక సమయంలో గుండె జబ్బులు మధ్య వయస్కులకు, వృద్ధులకు వస్తుందని మాత్రమే భావించే వారు, కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా పలువురు గుండె పోటు వల్ల మరణిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 5 రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి చెందాడు. వి.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కర్ణాటక రాష్ట్రం వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.