తెలుగు చిత్రసీమ నవ్వుల నావలో పకపకలు పండించిన వారు ఎందరో ఉన్నారు. అయితే కథానాయకునిగా అధిక సంఖ్యలో నవ్వుల పువ్వులు పూయించిన మేటి నటకిరీటి రాజేంద్రప్రసాద్! ఒకప్పుడు హీరోగా కితకితలు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గానూ నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.