రోజురోజుకు మహళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు తిరగడమే పాపమైపోయింది. కఠిన చర్యలు లేక ఆకతాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఒక మహిళ ప్రాణం పోయింది. కూతురిని ఏడిపించిన యువకులను ఆ తల్లి అడ్డుకుంది.. అదే ఆమె పాలిట యమపాశమైంది. తమనే అడ్డుకుంటావా అంటూ ఆ యువకులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన చండీగఢ్ నడిరోడ్డుపై జరిగింది. వివరాలలోకి వెళితే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన నిమ్రా…
మహిళను వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటో కాల్ ( VOIP ) ద్వారా వేధిస్తున్న యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. గత ఆరునెలలుగా మహిళ కు అసభ్యకరమైన వీడియోలు , ఫోటోస్ పంపడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉండడం జరుగుతుంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హాయత్ నగర్ మండలం, మునుగు నూరు కు చెందిన చల్లా వెంకటేష్…