కూతురిపై ఆకతాయిల అఘాయిత్యం.. అడ్డుకున్న తల్లిని కూడా వదలకుండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మహళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు తిరగడమే పాపమైపోయింది. కఠిన చర్యలు లేక ఆకతాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఒక మహిళ ప్రాణం పోయింది. కూతురిని ఏడిపించిన యువకులను ఆ తల్లి అడ్డుకుంది.. అదే ఆమె పాలిట యమపాశమైంది. తమనే అడ్డుకుంటావా అంటూ ఆ యువకులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన చండీగఢ్ నడిరోడ్డుపై జరిగింది.
వివరాలలోకి వెళితే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన నిమ్రా కౌర్(35) తాం కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు పమ్మీ అనే 16 ఏళ్ల కూతురు ఉంది. ఇద్దరు కలిసి రోజు దానా మండీ లో కూలీపనులకు వెళ్తుంటారు. ఎప్పటిలానే శనివారం కూడా ఇద్దరు పనికి వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు పమ్మీని ఏడిపించారు. అసభ్యంగా తాకుతూ లైగింక వేధింపులకు గురిచేశారు. దీంతో కూతురిని కాపాడేందుకు తల్లి వారిపై చేయి చేసుకొంది.. వారిని తరిమి తరిమి కొట్టింది. ఇక ఈ ఘటనను మనుసులో పెట్టుకున్న యువకులు నిమ్రాపై కక్ష కట్టారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఆదివారం బోలేరా వాహనంలో వచ్చిన యువకులు పమ్మీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి వచ్చిన నిమ్రాను అతిదారుణంగా తమ వాహనంతో తొక్కించేశారు. దీంతో ఆమెన్ అక్కడిక్కడే మృతిచెందింది. దీంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. ఈ దృశ్యమంతా సమీపంలోని సీసీటీవిలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!