కొంత మంది హీరో హీరోయిన్లు మంచి సినిమాలకు నో చెప్పి.. మళ్లీ ఆసినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో.. అయ్యె మిస్సయ్యానే అని నిరాస పడుతుంటారు. మరికొందరైతే ఆహీరోయిన్, హీరో తో నేను నటించాలా? అంటూ ఎదుటి వారిని తక్కువ చేసి వాల్లేదో లేకపోతే ఆసినిమా చేసే అవకాశం లేనట్లు బిల్డప్పులు ఇస్తుంటారు. ఎంత హిట్ అయినా.. సిన
చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కళకళలాడటం కనిపిస్తోంది. దానికి కారణం కథాబలం ఉన్న రెండు చిత్రాలు శుక్రవారం జనం ముందుకు రావడమే! అందులో ఒకటి ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన 'సీతారామం' కాగా, మరొకటి వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఆ పేరు పెట్టిన ఎన్టీయార్ మనవడు కళ్యాణ్
Santhosh Shoban: ఏక్ మినీ కథ చిత్రంతో హీరోగా హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఈ హీరో ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అన్ని మంచి శకునములే అనే సినిమా చేస్తున్నాడు.
Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. షూటింగ్స్, ఇల్లు తప్ప డార్లింగ్ బయట చాలా తక్కువ కనిపిస్తాడు. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లినా కూడా స్పీచ్ ను రెండు ముక్కలో తేల్చేస్తాడు. ఇక స్పీచ్ పక్కన పెడితే స్టేజిపై డా�
విజయవాడ లో సీతారామం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోలు సుమన్, దుల్కర్ సాల్మన్, హీరోయిన్ మృణాల్ పాల్గొన్నారు. అనంతరం వారు సీతారాం మూవీ సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా అన్నారు. మహానటి సమయంలో