దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా వెంటనే రెస్పాండ్ అయ్యేది ఎవరు అంటే ఆర్మీ అని చెప్తారు. వరదలు సంభవించిన సమయంలో ఆర్మీ ముందు ఉండి ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుంది. సాహసాలు చేయడంలోనూ సైనికులు ముందు ఉంటారు. ఇంజనీరింగ్ రంగంలోనూ సైనికులు అందించే సేవ మరువలేనిది. వంతెనలు నిర్మించడంలో, రోడ్లు వేయడంలో, అత్యవసర సమయాల్లో కార్లకు రిపేర్లు చేయడంలోనూ ఆర్మీ ముందు ఉంటుంది. బీఎస్ఎఫ్ జవాన్లు ఎక్కువగా వినియోగించే వాహనాల్లో ఒకటి మారుతి జిప్సీ. Read: గూగుల్లో…