Google Fine: ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది.
ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియా యాప్స్తో పాటు మరికొన్ని యాప్స్… ఆ యాప్స్ ఇస్టాల్ చేసే సమయంలో.. వారు పెట్టే కండీషన్స్కు అన్నింటికీ ఒకే.. ఒకే కొట్టేయడమే.. ఇదే పెద్ద సమస్యగా మారుతుంది.. కొన్ని యాప్స్ ఫోన్ను గుల్ల చేస్తుంటే.. మరికొన్ని యాప్స్.. సదరు వినియోగదారుల సమాచారాన్ని మొత్తం లాగేస్తుంది.. అసలుకే ఎసరు పెట్టేవరకు వెళ్తోంది పరిస్థితి.. ఈ నేపథ్యంలో.. ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ను…
Pegasus Row: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు పెగాసస్పై హౌస్ కమిటీ సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదికను ఇచ్చింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్…
Google Mobile Services: మీరు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారా? అయితే గూగుల్ కీలక ప్రకటన చేసింది. 1 జీబీ ర్యామ్తో పనిచేసే ఫోన్లలో గూగుల్ మొబైల్ సర్వీస్(GMS) సేవలను నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. 1 జీబీ ర్యామ్/8 జీబీ ఇంటర్నల్ మెమొరీతో విడుదలయ్యే బడ్జెట్ ఫోన్ల కోసం గూగుల్ గతంలో ఆండ్రాయిడ్ గో అనే ఆపరేటింగ్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ఇందులో అన్ని యాప్లు లైట్ వెర్షన్లో ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్…
Business Headlines: దేశంలోని వివిధ బ్యాంకుల్లో 48 వేల 262 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఆ డబ్బులు మావేనంటూ ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదని ఆర్బీఐ తెలిపింది. పదేళ్లకు పైగా పట్టించుకోకుండా ఉన్న సేవింగ్స్, కరంట్ అకౌంట్లలోని
ఎయిర్టెల్లో 1.2 శాతం వాటా గూగుల్కి. ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్టెల్ సెబీకి తెలిపింది. ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో…
ప్రస్తుత తరం యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియాపై.. మరీ ముఖ్యంగా గూగుల్పై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే! ఏ సమాచారం కావాలన్నా సరే, గూగుల్లో శోధిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిశోధకులు రకరకాల అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరు, ఏయే అంశాల్ని ఎక్కువ శోధిస్తున్నారన్న విషయాలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారన్న విషయంపై అధ్యయనం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తతో ఎలా ఉండాలన్న దగ్గర నుంచి…
యూజర్ల సమాచారాన్ని దోచుకుంటున్న యాప్స్ను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు గూగుల్ వాటిని నిషేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయా యాప్స్ యూజర్ల ఫోన్లో ఉంటే వారి వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం గ్యారంటీ. దీంతో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్లపై గూగుల్ నిషేధం విధిస్తుంది. తాజాగా మరో ఐదు డేంజర్ యాప్స్ను గూగుల్ గుర్తించింది. ఈ యాప్లు స్పైవేర్ యాప్లుగా పనిచేస్తూ యూజర్ల సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు గూగుల్ దృష్టికి వచ్చింది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐదు యాప్లను గూగుల్…