తమ రహస్యాల్ని ఇతర పక్షాలతో పంచుకుంటే.. ఏ కంపెనీ అయినా ఉపేక్షించదు. కనీసం ఆరోపణలు వచ్చినా సరే, వెంటనే ఆయా ఉద్యోగుల్ని సంస్థ నుంచి తొలగించేస్తారు. తాజాగా గూగుల్ సంస్థ కూడా అదే పని చేయడం పెను సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచడం లేదన్న ఆరోపణలతో.. బ్లేక్ లెమోయిన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది. గూగుల్ సంస్థలో బ్లేక్ లెమోయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ విభాగంలో పని చేస్తున్నాడు. గూగుల్…
ఏ చిన్నసమాచారం కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అంతలా మనం గూగుల్ మీద ఆధారపడి ఉన్నాము. అయితే గూగుల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ను అందించడంలో గూగుల్ది ప్రత్యేక స్థానం. ఇప్పటికీ ఎన్నో సౌలభ్యంగా ఉండే ఫీచర్స్ అందిస్తోంది. తాజాగా ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీని గూగుల్ లెన్స్లో మరో కొత్త సూపర్ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అది ఎలా ఉంటుందో దాని వివరాలు తెలుసుకుందాం. 1. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొనే…
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. దీంతో తదుపరి సీజన్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో కొత్తగా ఈ ఏడాది రెండు జట్లు చేరడంతో పోటీతత్వం పెరిగి టోర్నీ మరింత రసవత్తరంగా సాగుతోంది. 2022 వరకు ఈ టోర్నీ బ్రాడ్కాస్టింగ్ హక్కులను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అప్పట్లో సోనీ పిక్చర్స్ను బీట్ చేసిన స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల రూపాయలకు బ్రాడ్కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది. ఈ డీల్తో…
ప్రముఖ సంస్థ గూగుల్కు ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాలో ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్లో వైరల్ అయిన వీడియో కారణంగా ఆయన రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, దీంతో ఆ నేతకు రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020లో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అయితే…
ప్రస్తుతం ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్ను ఆశ్రయించడం అందరికీ అలవాటైపోయింది. నిజానికి మనకు సెర్చ్ ఇంజిన్లు చాలానే అందుబాటులో ఉన్నా గూగుల్ను వాడేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కానీ కొంతమంది గూగుల్లో ఏది వెతికినా పర్లేదులే అని భావిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కఠిన చట్టాల ప్రకారం.. గూగుల్లో లేదా ఇతర సెర్చ్ ఇంజిన్ లలో కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. TikTok: స్పేస్ స్టేషన్లోనూ టిక్టాక్.. వైరల్…
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ప్రైవసీపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో కాల్రికార్డింగ్ యాప్లను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది. వీటిని మే 11 నుంచి అమల్లోకి తెస్తామని పేర్కొంది. కాల్ రికార్డింగ్కు ఫీచర్కు మొదటి నుంచి గూగుల్ వ్యతిరేకంగానే గళం వినిపిస్తోంది. తన సొంత డెయిలర్ అప్లికేషన్లో సైతం కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుంటే గూగుల్ ఒక శబ్దాన్ని పుష్ చేసేది. తర్వాత రికార్డింగ్ ఫీచర్ను…
గూగుల్ సంస్థ గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగతి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్పటికే పూర్తి స్థాయిలో యూజర్లకు అందలేదు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే మరో కొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డెవలపర్ వెర్షన్ను రిలీజ్ చేసింది. Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ… ఆండ్రాయిడ్ 13 వెర్షన్లో గూగుల్ నోటిఫికేషన్లోని…
గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గూగుల్ యూజర్ల కోసం జీసూట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీసూట్ యూజనర్ల సౌలభ్యం కోసం కరెంట్స్ను తీసుకొచ్చింది. అయితే, ఈ కరెంట్స్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నది. 2019 లో కరెంట్స్ను తీసుకొచ్చారు. మూడేళ్ల సేవల అనంతరం గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో కరెంట్స్ను పూర్తిగా మూసివేయనున్నట్టు గూగుల్ పేర్కొన్నది. కరెంట్స్లోని అన్ని ఫీచర్స్ను గూగుల్ స్పేస్కు జోడిస్తామని తెలియజేసింది. అంతేకాదు, గూగుల్ స్పేస్లో మరిన్ని సేవలను…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. ఒకటి రెండు ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత చాలా మంది మనకు ఉద్యోగం రాదేమో అని చెప్పి వెనకడుగు వేస్తుంటారు. ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది. దీనిని ఎంతోమంది నిరూపించారు. తాజాగా సంప్రీతీ యాద్ అనే 24 ఏళ్ల యువతి మరోసారి దినిని రుజువుచేసింది. Read: Lockdown Effect:…
టెక్ దిగ్గజం గూగూల్ కీలక నిర్ణయం తీసుకుంది.. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోనూ మార్చబోతోంది.. 2014లో క్రోమ్ లోగోలో స్వల్పంగా మార్పులు చేసిన గూగుల్.. ఇప్పుడు.. అంటే ఎనిమిదేళ్ల తర్వాత దాని డిజైన్ను మార్చేస్తోంది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది టెక్ దిగ్గజం.. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ ఖాతాల్లో ఈ విషయాన్ని షేర్ చేశారు. Read Also: పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే.. సమాజంలో మార్పు.. వారి చరిత్ర…