Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gas

Gas News

    • Oil-Gas Shortage: యుద్ధం వేళ కేంద్రం గుడ్‌న్యూస్!.. చమురు, గ్యాస్‌పై కీలక సమాచారం
      #Top Story

      Oil-Gas Shortage: యుద్ధం వేళ కేంద్రం గుడ్‌న్యూస్!.. చమురు, గ్యాస్‌పై కీలక సమాచారం

      గత ఐదు రోజులుగా భీకర యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.
    • Trump: భారత్ పై కఠినమైన ఆంక్షలు విధించండి.. యూరోపియన్ దేశాలపై అమెరికా ఒత్తిడి
      #అంతర్జాతీయం

      Trump: భారత్ పై కఠినమైన ఆంక్షలు విధించండి.. యూరోపియన్ దేశాలపై అమెరికా ఒత్తిడి

      అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
    • Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు
      #Top Story

      Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

      దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌‌లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ ఉదయం లాభాలతో ట్రేడ్ అయింది. చివరికి అస్థిరత మధ్య మిశ్రమంగా ముగిశాయి.
    • LPG Cylinder: మీ ఇంట్లో గ్యాస్ తొందరగా అయిపోతుందా.. ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది
      #వార్తలు

      LPG Cylinder: మీ ఇంట్లో గ్యాస్ తొందరగా అయిపోతుందా.. ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది

      ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. గ్యాస్ వాడకాన్ని కొద్దిగా తగ్గించినప్పటికీ అనుకున్న సమయానికి ముందుగానే అయిపోతుంది. అయితే.. ఈ చిట్కాలు పాటించడం వలన గ్యాస్ తొందరగా అయిపోకుండా చూడొచ్చు.…
    • Gastric Problem: గర్భిణీలను వేధించే గ్యాస్ట్రిక్ సమస్య.. ఇలా చేశారంటే..!
      #ఫిట్ నెస్

      Gastric Problem: గర్భిణీలను వేధించే గ్యాస్ట్రిక్ సమస్య.. ఇలా చేశారంటే..!

      ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీలను ఇబ్బందికి గురి చేసే ప్రధాన సమస్య గ్యాస్ట్రిక్. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ‌గా వేధిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనే గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
    • GAS Pipeline Blast: నాయుడుపేటలో పేలిన గ్యాస్‌ పైప్‌లైన్..!
      #ఆంధ్రప్రదేశ్

      GAS Pipeline Blast: నాయుడుపేటలో పేలిన గ్యాస్‌ పైప్‌లైన్..!

      GAS Pipeline Blast: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని మేనకూరు పారిశ్రామికవాడ వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలుడు కలకలం సృష్టించింది.. గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయోగాత్మకంగా ఇంటింటికి గ్యాస్ ను అందించేందుకు అదానీ కంపెనీకి చెందిన ఏజీ అండ్ పీ అనే కంపెనీ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టింది.. ఇక, ఇందులో భాగంగా ట్రయల్ పద్ధతిలో గాలిని పైపుల్లో నింపుతుండగా ఒత్తిడికి తట్టుకోలేని పైపులు ఒకసారిగా పగిలాయని చెబుతున్నారు.. దీంతో భారీ శబ్దం…
    • Business Updates: ఈ రోజు బిజినెస్‌ వార్తలు..
      #బిజినెస్‌

      Business Updates: ఈ రోజు బిజినెస్‌ వార్తలు..

      వంట నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.   రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ ఈ ఏడాది…
    • మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…
      #Top Story

      మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…

      దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి.  పెంచిన ధ‌ర‌లు ఈ రోజు నుంచి అమ‌ల్లోకి వస్తున్నాయి.  వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.15 పెరిగింది. రాయితీ, రాయితేత‌ర గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.15 పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి.  ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వినియోగ‌దారులుపై మ‌రింత భారం ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.  తాజా పెంపుతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 14.2 కేజీల వంట‌గ్యాస్ ధ‌ర…
    • వంట‌గ్యాస్‌కు మ‌ళ్లీ స‌బ్సిడీ ఇవ్వ‌నున్నారా?
      #Top Story

      వంట‌గ్యాస్‌కు మ‌ళ్లీ స‌బ్సిడీ ఇవ్వ‌నున్నారా?

      వంట‌గ్యాస్ ధ‌ర‌లు ప్ర‌తినెలా త‌డిసిమోపెడు అవుతున్న‌ది.  అంత‌ర్జాతీయంగా ఇంధ‌నం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నారు.  కొంత‌కాలం క్రితం వ‌ర‌కు గ్యాస్ కు భారీ స‌బ్సిడీని ఇవ్వ‌డంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు.  అయితే, పేద‌ల‌తో పాటుగా ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాలు కూడా గ్యాస్ స‌బ్సిడీని వినియోగించుకోవ‌డంతో కేంద్రం స‌బ్సిడీని ఇవ్వ‌డం నిలిపివేసింది.  దీంతో ధ‌ర‌లు ఆకాశాన్ని తాకాయి.  ప్ర‌స్తుతం గ్యాస్ ధ‌ర రూ.900 ప‌లుకుతున్న‌ది.  కాగా, ఇప్పుడు మ‌రోసారి కేంద్రం గ్యాస్ కు స‌బ్సిడీ ఇవ్వాల‌ని…
    • గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…
      #Top Story

      గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…

      దేశంలో మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే.  చ‌మురు కంపెనీలు ప్ర‌తినెలా స‌మీక్షించి ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మో లేదా త‌గ్గించ‌డ‌మో చేస్తుంటాయి.  అయితే, గ‌త కొన్ని నెల‌లుగా గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో ప్ర‌జలు ఆందోళ‌న చెందుతున్నారు.  సెప్టెంబ‌ర్ నెల‌లో వంట‌గ్యాస్ ధ‌ర‌ను రూ.25 పెంచ‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2014 నుంచి దేశంలో గ్యాస్ ధ‌ర‌లు 116 శాతం పెరిగిన‌ట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  యూపీఏ హ‌యాంలో క్రూడాయిల్ ధ‌ర…
    12→

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions