హైదరాబాద్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు వసూలు స్వాహా చేశారు.
రైల్లో ప్రయాణిస్తుండగా తాను నిమ్స్లో డాక్టర్నంటూ ఆ వృద్ధురాలితో మాట మాట కలిపాడు. అంతే ఇంకేముంది ఆమే అనారోగ్యం సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నీకున్న జబ్బును నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు.
డజనుకు పైగా బోగస్ కంపెనీలను పెట్టి, లేని ఉద్యోగుల ఆధార్, పాన్ కార్డుల వంటి నకిలీ పత్రాలను ఉపయోగించి రుణాలు తీసుకుని పలు బ్యాంకులకు రూ.23 కోట్ల మేర మోసం చేసిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ తెలిపారు.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. సైబర్ ఫ్రాడ్ పై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు.
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్లను పొందారు.
ఫ్లైట్ లెఫ్టినెంట్గా నటించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 100 మందికి పైగా మోసం చేసినందుకు బెంగళూరులో 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.