Tiger Tension: సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా సరిహద్దుల మీదుగా సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిన ఈ పులి, ప్రస్తుతం అటవీ శివారు గ్రామాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఇర్కోడ్ అటవీ ప్రాంతంలో ఒక అడవిపందిని వేటాడి తిన్న ఆనవాళ్లను అధికారులు గుర్తించడంతో, పులి సంచారంపై స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల చీఫ్ కన్జర్వేటర్ రామలింగం పులి సంచరిస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.…
Chittoor Elephant Attack: చిత్తూ రు జిల్లా కుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.. ఏనుగుల దాడిలో ఒకరు మృ తి చెందారు.. కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. మృతుడు కిట్టప్పగా గుర్తించారు అధికారులు.. రాగి పంటకు కాపలా ఉన్న కిట్టప్పపై ఏనుగు లు దాడి చేశాయి.. దీంతో, ఏనుగుల భయంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు కీలక…
తిరుమల అలిపిరి సమీపంలో వదలని చిరుతల బెడద పెరుగుతోంది. తాజాగా జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేట్ మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చిరుతను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏప్రిల్ 6వ తేదీ వేదిక్ యూనివర్శిటీలో బోనుకు ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే. ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నట్లు సమాచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.