విమాన ప్రయాణం చేయాలని అంతా కలలుకంటుంటారు. కానీ, ఛార్జీలు వేలల్లో ఉండడంతో సామాన్యులకు సాధ్యపడదు. అయితే ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. చౌక ధరలోనే విమాన ప్రయాణం చేయొచ్చు. ఎలా అంటే? ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా విమాన టికెట్స్ పై ఆఫర్లు ప్రకటించింది. ఎయిరిండియా తీసుకొచ్చిన నమస్తే వరల్డ్ సేల్ లో భాగంగా కేవలం రూ.1499కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై…
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు.
Google New Feature To Book Flight Tickets: విమానంలో ప్రయాణించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. ఒక్క టికెట్ కొనాలంటేనే సామాన్యుడి జేబుకు చిల్లుపడిపోతుంది. అయితే కొన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటే విమాన టికెట్లు తక్కువ ధరకే పొందవచ్చు. కొన్నిసార్లు అయితే విమాన టికెట్లు బస్సు ధరలకే అందుబాటులో ఉంటాయి. అయితే దీని కోసం విమాన టికెట్లు రేట్లు ఎప్పుడు తక్కవగా ఉంటాయి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి.…
భారత దేశంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తులకు కంపెనీ రూ. 2000 వరకు తగ్గింపును ఇస్తోంది..ఈ సేల్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ‘యానివర్సరీ సేల్’ను ప్రారంభించింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ ఆఫర్ ఆగస్టు 2 నుంచి 4 వరకు ఉంటుంది.…
Free Flight Tickets: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం తలకిందులైంది. పలు దేశాల్లోని ప్రజల జీవన స్థితిగతులు మారిపోయాయి. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పర్యాటక రంగంపైనే పూర్తిగా ఆధారపడిన హాంకాంగ్ పరిస్థితి దారుణంగా తయారైంది.
విమాన ప్రయాణికుల కోసం బంపరాఫర్ తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్.. వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్.. మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు పేర్కొంది.. ఈ ఆఫర్లో దేశీయ విమానాలకు రూ. 2,023కు మరియు అంతర్జాతీయ విమానాలకు రూ. 4,999 నుండి విమాన ఛార్జీలు అందుబాటులో ఉంటాయి.. 55 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా…
మునుగోడు ఓటర్లకు ఫ్లైట్ టికెట్స్ .. విదేశాలు... వేరే రాష్ట్రంలో ఉన్న వారికి టికెట్స్.. ఏ ఒక్క అవకాశం వదులుకోని పార్టీలు.. నియోజక వర్గంలో ప్రతి ఓటర్ ను కాంటాక్ట్ చేస్తున్న పార్టీలు.. ఓటు వేశాక తిరిగి పంపేందుకు పార్టీలు విమాన టికెట్స్ ఖర్చుకు వెనకాడటం లేదు.
ఎయిర్లైన్ సంస్థలు విమాన టికెట్లో సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ పలు చార్జీలను వసూలు చేసే విషయం అందరికీ తెలిసిందే! అయితే.. రీసెంట్గా ఇండిగో టికెట్లో ‘క్యూట్ చార్జ్’ కనిపించడం సర్వత్రా చర్చలకు దారి తీసింది. శాంతను అనే వ్యక్తి ‘క్యూట్ చార్జ్’ని హైలైట్ చేస్తూ.. ‘‘వయసుతో పాటు నేను అందంగా తయారవుతున్న విషయం నాకు తెలుసు కానీ, అందుకు ఇండిగో ఇలా రూ. 100 చార్జ్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అని ట్వీట్…
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలే కాదు విమానయాన సంస్థలు కూడా ప్రత్యేకంగా పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ విమానయాన కంపెనీ ‘గో ఫస్ట్’ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టిక్కెట్లను అత్యంత చౌకగా అందుబాటులోకి తెచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘రైట్ టూ ఫ్లై’ పేరుతో రూ.926కే విమాన ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. Read Also: రిపబ్లిక్ డే సందర్భంగా ‘హ్యాపీ’ ఆఫర్లు ఈ…