Flight Tickets: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ దేశాల విమాన టికెట్లు రూ.12,000 లోపే!
- విదేశాల్లో పర్యటించాలని ఆశ
- అధిక బడ్జెట్తో వెనకడుగు
- నవంబర్లో బెస్ట్ ఆఫర్స్
- రూ.12
- 000 లోపే విమాన టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు. ఫ్లైట్ టిక్కెట్లకే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. అదే డబ్బుతో దేశంలోనే ఏదో ప్రాంతానికి వెళదామని నిర్ణయించుకుంటారు. కానీ.. మీరు ఇప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ నవంబర్ నెల ప్రయాణానికి చాలా మంచిది.. డబ్బును ఆదా చేస్తుంది. రూ.15,000 కంటే తక్కువ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోగలిగే దేశాల గురించి చర్చిద్దాం. ఈ ఆఫర్ నవంబర్ నెలకే పరిమితం. కాబట్టి వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఇది కేవలం మనదేశానికి సంబంధించిన విమనాయాన సంస్థలకే వర్తిస్తోంది.
READ MORE: AP Liquor: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఆదాయం ఎంతంటే?
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
శ్రీలంక : శ్రీలంక ఓ అందమైన ద్వీప దేశం. ఐరోపా దేశాలతో పోలిస్తే, ఈ దేశం పర్యాటక పరంగా కొంచెం తక్కువ. మీరు నవంబర్లో ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. సుమారు రూ. 11,000 చెల్లించి దేశీయ విమాన టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చు.
నేపాల్ : భారతదేశం యొక్క పొరుగు దేశం నేపాల్. అందమైన, ప్రశాంతమైన దేశం. మీరు నవంబర్ నెలలో ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తుంటే.. సుమారు రూ. 8,000కి విమాన టికెట్ పొందవచ్చు.
వియత్నాం : చౌకగా ప్రయాణించగల దేశాలలో వియత్నాం కూడా ఒకటి. మీరు ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నట్లయితే.. విమాన టిక్కెట్టు ధర దాదాపు రూ. 9,000 ఖర్చవుతుంది.
సింగపూర్: సింగపూర్ ఓ ధనిక దేశం. ఈ దేశానికి వెళ్లేందుకు దేశీయ విమాన టిక్కెట్టును సుమారు రూ. 10,000తో బుక్ చేసుకోవచ్చు.
దుబాయ్ యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది. దీన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. యూఏఈలోని దుబాయ్ నగరానికి రావాలంటే దాదాపు రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!