Farmers : పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుల కోసం పెద్ద ప్రకటన చేసింది.
Potash : ప్రస్తుతం దేశంలో ఒకవైపు రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీకి రావడానికి మొండిగా ఉన్నారు. మరోవైపు, పంజాబ్-హర్యానా సరిహద్దులో ప్రభుత్వం వారిని నిలువరించింది. వారితో మాట్లాడటానికి నిరంతరం ప్రయత్నిస్తోంది.