ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా జరుగుతోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి అఘోరీ బాబాలు తరలివచ్చారు. జనవరి13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాలో లక్షలాది మంది అఘోరీలు తరలి వస్తున్నారు.
బంగ్లాదేశ్లో మహిళా టీవీ జర్నలిస్ట్ సారా రహ్మునా(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాజధాని ఢాకాలోని హతిర్జీల్ సరస్సు నుంచి బుధవారం ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.