Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Facebook

Facebook News

    • ఫేస్‌బుక్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. ప్రజల్ని చంపేస్తోంది..!
      #Top Story

      ఫేస్‌బుక్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. ప్రజల్ని చంపేస్తోంది..!

      క్రమంగా సోషల్‌ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది… ప్రతీ వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్‌, అందులో డేటా ఉండడంతో.. అంతా సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులను లైక్‌లు, షేర్లతో ముంచెత్తుతున్నారు.. కొన్నిసార్లు.. అది తప్పుడు సమాచారం అయినా.. ఎక్కువ మంది షేర్‌ చేస్తూ పోతున్నారు.. అది ఫేక్‌ అని తెలిసే లోపే జరాగాల్సిన నష్టం జరిగిపోతోంది.. అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేవారు.. త‌ప్పుడు స‌మాచారంతో…
    • ఫేస్ బుక్, గుగూల్ కు పార్లమెంటరీ కమిటీ ఆదేశాలు…
      #జాతీయం

      ఫేస్ బుక్, గుగూల్ కు పార్లమెంటరీ కమిటీ ఆదేశాలు…

      ఈరోజు పార్లమెంటరీ కమిటీ ముందుకు “ఫేస్ బుక్”, “గుగూల్” ప్రతినిధులు రానున్నారు. త్వరలో యూట్యూబ్, ఇతర సామాజిక సంస్థలు కూడా ఇవే ఆదేశాలు జారీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్.పి శశి థరూర్ నేతృత్వంలో ని “ ఐ.టి వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ” ముందు హాజరు కావాలని భారత్ “ఫేస్ బుక్”, “గుగూల్” సామాజిక మాధ్యమాల కు ఆదేశాలు జారీ చేసింది. పౌరుల హక్కుల పరిరక్షణకు, మరీ ముఖ్యంగా మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణలో, సామాజిక…
    • ఫేస్‌బుక్ నుంచి స్మార్ట్ వాచ్ః రిలీజ్ ఎప్పుడంటే…
      #Top Story

      ఫేస్‌బుక్ నుంచి స్మార్ట్ వాచ్ః రిలీజ్ ఎప్పుడంటే…

      ప్రముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగబోతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు యాపిల్‌, గూగుల్ సంస్థ‌లు స్మార్ట్ వాచ్ యుగాన్ని న‌డిపిస్తున్నాయి.  ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా రంగంలోకి దిగుతుండ‌టంతో త్రిముఖ‌పోటీ ఉండే అవ‌కాశం ఉన్న‌ది.  ఇత‌ర స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉన్న‌ప్ప‌టికీ, ఇందులో అద‌నంగా మ‌రికోన్ని ఫీచ‌ర్లు ఉండ‌బోతున్నాయి.  ఈ వాచ్‌లో కెమెరా ఉంటుంది.  ఈ కెమెరా స‌హాయంతో వీడియో కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు.  అదేవిధంగా, వెనుక 1080 పిక్స‌ల్ కెమేరా ఉంటుంది.  దీని స‌హాయంతో వీడియోల‌ను…
    • ట్రంప్‌కు మ‌ళ్లీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌
      #అంతర్జాతీయం

      ట్రంప్‌కు మ‌ళ్లీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌

      అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌రోసారి షాక్ ఇచ్చింది సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓట‌మి త‌ర్వాత హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.. జనవరి 6వ తేదీన‌ క్యాపిటల్‌ హిల్స్‌లో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజ‌యాన్ని చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో.. ట్రంప్ అభిమానులు, ఆ భ‌వ‌నంపై దాడికి దిగ‌డం.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు.. అయితే.. దీనికి కార‌ణం ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియాలో…
    • భారత ప్రభుత్వంపై వాట్సాప్ కేసు… కొత్త రూల్స్ ను అడ్డుకోవాలి… 
      #Top Story

      భారత ప్రభుత్వంపై వాట్సాప్ కేసు… కొత్త రూల్స్ ను అడ్డుకోవాలి… 

      సోష‌ల్ మీడియాలో డిజిట‌ల్ కంటెంట్ పై నియంత్ర‌ణ‌కోసం కొత్త నిబంద‌న‌ల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకొచ్చింది.  ఈ కొత్త నిబంద‌న‌లు ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి.  కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబంద‌న‌లు యూజ‌ర్ల గోప్య‌త‌కు భంగం క‌లిగించేవిగా ఉన్నాయ‌ని, వెంట‌నే కేంద్రం తీసుకొచ్చిన నిబంద‌ల‌ను అడ్డుకోవాల‌ని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది.  దేశ భ‌ద్ర‌త‌కు లేదా ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే విధంగా ఏవైనా పోస్టుల‌ను పెడితే ఆ వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేసేలా కొత్త నిబంద‌న‌లు…
    • కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్
      #జాతీయం

      కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్

      కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గింది ఫేస్‌బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు ప్ర‌కటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపింది.. అయ‌తే, మ‌రికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జ‌ర‌గ‌వ‌ల‌సి ఉంద‌ని వెల్ల‌డించింది.. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను…
    • రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ బ్లాక్ ?
      #Top Story

      రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ బ్లాక్ ?

      ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ…
    • ఫేస్‌బుక్ అధినేత పెంపుడు జంతువుల‌పై నెటిజ‌న్లు కామెంట్లు…
      #అంతర్జాతీయం

      ఫేస్‌బుక్ అధినేత పెంపుడు జంతువుల‌పై నెటిజ‌న్లు కామెంట్లు…

      ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూక‌ర్ బ‌ర్గ్ రెండు మేక‌ల‌ను పెంచుకుంటున్నారు.  వీటిని ఇటీవ‌లో త‌న సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్ ద్వారా ఆయ‌న ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు.  ఈ రెండిండికి రెండు ర‌కాల విచిత్ర‌మైన పేర్లు పెట్టారు.  అందులో ఒక‌టి బిట్ కాయిన్ కాగా, రెండో దానిపేరు మాక్స్.  అయితే, నెటిజ‌న్లు మాత్రం వీటిపై కామెంట్లు చేస్తున్నారు.  స్పేస్ ఎక్స్ అధినేత ఎల‌న్ మ‌స్క్ పేరును గుర్తు చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.  ఎల‌న్ మ‌స్క్ బిట్ కాయిన్‌కు…
    • ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. 17 వేలు దాటిన పాజిటివ్ కేసులు
      #జాతీయం

      ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. 17 వేలు దాటిన పాజిటివ్ కేసులు

      ఇది క‌రోనా కాలం.. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అయితే, త‌మ‌కు అందుబాటులో ఉన్నపీహెచ్‌సీ ఏది..? ఎక్క‌డ టెస్టులు చేయించుకోవాలి..? మ‌రెక్క‌డ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసిన‌వారిని అడిగి వాకాబు చేయాల్సిన ప‌రిస్థితి.. అయితే, ఈ క‌ష్టాల‌కు చెక్‌.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్‌బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్‌బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండ‌ర్ టూల్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. మొబైల్ యాప్‌లో ఈ…
    ←1…111213

తాజావార్తలు

  • Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన

  • Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్

  • AP Helpline: యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

  • Hyderabad: కాలేజీలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యం

  • Holi Official Holiday 2026: హోలీ సెలవుపై గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions