రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ బ్లాక్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించక పోవచ్చనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఫిబ్రవరి 26న ఓటీటీ మాధ్యమాల్లో మూడో అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. దీని ప్రకారం ఓటీటీ డిజిటల్, న్యూస్ మాధ్యమలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆరోజే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇంతవరకు ఈ సంస్థలు స్పందించలేదు..ఒకే ఒక సంస్థ మాత్రం కేంద్ర నిబంధనలకు అంగీకరించింది.
Also Read
తాజావార్తలు
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!