రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది.
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే.
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెడ్ లైన్ విధించింది. అయితే ఇంకెంతో సమయం లేదు.. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే.. వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్చుకోండి.
Demonetised Currency Notes Exchange: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన తర్వాత.. ఏ బ్యాంకు దగ్గర చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.. పాత నోట్లు మార్చుకోవడానికి నానా కష్టాలు పడ్డారు ప్రజలు.. కొన్ని రోజులు చిల్లర కష్టాలు కూడా వేధించాయి.. అయితే, రద్దు చేయబడిన పాత నోట్లు మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చారంటూ పలు మార్లు ఫేక్ న్యూస్ వైరల్గా మారిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఈ మధ్య రద్దు చేసిన…