Two Women killed after Elephant attack in Tamil Nadu: తమిళనాడులో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. పోలం పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. మహిళలతో పాటు ఓ ఆవును కూడా ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు భీభత్సంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు భీభత్సంకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: Ravichandran Ashwin:…
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటుబాంబు పేలి మృతి చెందిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. పండు అనుకుని ఆ ఏనుగు నాటుబాంబును కొరికింది. ఏనుగు కొరికిన వెంటనే ఆ బాంబు నోటిలోనే పేలింది.
Elephant tries to attack biker: అప్పుడప్పుడు సడెన్ గా అడవి జంతువులు దాడి చేయడం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్న అవి ఎందుకో ఒక్కసారిగా మీదకు వస్తూ ఉంటాయి. అందుకే అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం లేదంటే చాలా ప్రమాదమే జరగొచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు మన తప్పు వల్ల కాకుండా వేరే వారి తప్పులకు మనం బలవుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఓ బైకర్ పరిస్థితి మారింది.…
అస్సాంలోని తేయాకు తోటల్లో రాజరికంగా జీవించే అతి పెద్ద ఏనుగు బిజులీ ప్రసాద్ మృతి చెందింది. ఇది ఆసియాలోనే పెద్ద ఏనుగుగా చెబుతున్నారు. గంభీరంగా కనపడే ఆ ఏనుగు వయస్సు 89 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.
Terrifying Video : పులిని అడవి రాజు అని పిలుస్తారు.. ఎందుకంటే దానికి ఆకలైందంటే ఎన్నో జంతువులను తన పంజాతో చీల్చి తినేస్తుంది. వేటాడేటప్పుడు పులి దాని పూర్తి శక్తితో దాడి చేస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయంలో ఉన్న ఓ ఏనుగు.. క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతోంది. సొంతంగానే స్నానం కూడా చేస్తోంది. 36 ఏళ్ల వయసులో చలాకీగా ఆటలు ఆడుతుంది ఈ గజరాజు.
Elephant Died: ఇటీవల తమిళనాడులో వారంలోనే రెండు ఘటనల్లో నాలుగు ఏనుగులు మరణించడం పర్యావరణ వేత్తలను కలిచివేస్తోంది. ధర్మపురి జిల్లా కరిమంగళం సర్కిల్ పరిధిలోని కెలవల్లి సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగను తాకి మగ ఏనుగు మృతి చెందింది.