Summer Holidays: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-2) పరీక్షలు సోమవారంతో ముగిశాయి. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను నేడు ప్రకటిస్తారు.
Telangana EAMCET: తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఎంసెట్ ఫలితాలను మే 25న గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
JEE Main 2023 Result: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు వచ్చేశాయి.
Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అనాథ పిల్లల ఉన్నత విద్యకు నిధిని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 6,000 మంది అనాథ పిల్లలకు నూతన సంవత్సర కానుకగా రూ. 101 కోట్ల నిధిని సీఎం సుఖాశ్రయ సహాయత కోష్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Study in Germany: ఐఎంఎఫ్ఎస్.. విద్యార్థులకు ఎలాంటి సర్వీసులు అందిస్తోంది?. ఈ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మరీ ముఖ్యంగా జర్మనీలో స్థిరపడాలనుకునేవారికి ఎలాంటి ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి?. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఎన్-కెరీర్’.. ఓవర్సీస్ స్టడీస్లో పేరుగాంచిన వ్యక్తి, ఐఎంఎఫ్ఎస్ సీఈఓ కేపీ సింగ్, డైరెక్టర్ అజయ్ కుమార్ వేములపాటి, anhalt రిప్రజెంటేటివ్ లిండాను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది.
Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్ ఫెయిర్ మొన్న గురువారమే ఓపెన్ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది.
Rupee Effect on Foreign Education: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా 82 రూపాయలకు చేరువైంది. దీనికితోడు ద్రవ్యోల్బణం పెరగటం దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు ఏదైనా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుమతులు, పర్యటనలు.. ఇలా అన్నీ పెనుభారంగా మారాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడాది వ్యవధిలో 75 నుంచి 82కు తగ్గింది.
Online Courses: తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు హునార్ ఆన్లైన్ కోర్సెస్ బాసటగా నిలుస్తోంది. 30కి పైగా క్రియేటివ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ 15 వేల మందికి పైగా మహిళలు శిక్షణ పొందారు. అందులో 2 వేల మందికి పైగా బిజినెస్లను ప్రారంభించారు. ఈ కోర్సులు ముఖ్యంగా యాప్ బేస్డ్. అందుకే 20 లక్షలకుపైగా యాప్ డౌన్లోడ్స్ నమోదయ్యాయి.
YouTube Player For Education: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ యూట్యూబ్ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అందరూ ఆ వీడియోలను వీక్షిస్తూ టైంపాస్ చేయటమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా పొందుతున్నారు. మనకు నచ్చిన విషయం (టాపిక్) ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, దానిపై తేలిగ్గా, తొందరగా అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు ఇదో చక్కని మార్గంగా మారింది. దీంతో ఈ ప్లాట్ఫామ్పై ఎడ్యుకేషనల్ కంటెంట్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా, ఇంటరాక్టివ్గా అందించటం కోసం…
First Virtual School in India: దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్ని నిన్న బుధవారం ప్రారంభించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్మెంట్ తప్పు అంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) ఖండించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పినదాని ప్రకారం.. ఈ స్కూల్లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా స్టూడెంట్స్ అడ్మిషన్ పొందొచ్చు.