Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Drone

Drone News

    • PM Modi: ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్ కదలికలు..  దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు
      #జాతీయం

      PM Modi: ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్ కదలికలు.. దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు

      న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
    • Drone: పంట పొలాల్లో డ్రోన్‌ కలకలం.. సిమ్, కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ లభ్యం
      #తెలంగాణ

      Drone: పంట పొలాల్లో డ్రోన్‌ కలకలం.. సిమ్, కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ లభ్యం

      Drone: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం సాహా గ్రామంలోని పంట పొలాలపై ఆదివారం విమానం ఆకారంలో డ్రోన్ పడి ఉండటం కలకలం రేపింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో మేకలను మేపుతున్న మేకల కాపరికి విమాన ఆకారంలో వున్న డ్రోన్ కంటపడింది.
    • Drone in Yadadri Temple: యాదాద్రిలో డ్రోన్‌ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు
      #తెలంగాణ

      Drone in Yadadri Temple: యాదాద్రిలో డ్రోన్‌ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

      యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్‌ మళ్లీ కలకలం రేపింది. ఇవాల భద్రాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో డ్రోన్‌ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
    • వాల్‌మార్ట్ కీల‌క నిర్ణ‌యం: డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివ‌రీకి శ్రీకారం…
      #Top Story

      వాల్‌మార్ట్ కీల‌క నిర్ణ‌యం: డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివ‌రీకి శ్రీకారం…

      ప్ర‌ముఖ షాపింగ్ మాల్ సంస్థ వాల్‌మార్ట్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వినియోగ దారుల‌కు డ్రోన్ ద్వారా పుడ్ డెలివ‌రీ చేయాల‌ని నిర్ణ‌యించింది.   అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ మొద‌ట యూఎస్‌లోని ఆర్కాన్సాస్ పీరిడ్జ్‌లో ప్రారంభించింది.  పీరిడ్జ్ నుంచి 50 మైళ్ల దూరం వ‌ర‌కు ఈ సేవ‌లు అందుబాటులో ఉంటాయి.  ఫుడ్ తో పాటుగా వాల్ మార్ట్ సంస్థ 26 ర‌కాల వ‌స్తువుల‌ను క‌మ‌ర్షియ‌ల్ డ్రోన్ డెలివ‌రీ ద్వారా అంద‌జేసేందుకు ముందుకు వ‌చ్చింది.   Read: టెక్…
    • పాక్ మ‌రో కుట్ర‌:  డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…
      #Top Story

      పాక్ మ‌రో కుట్ర‌: డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…

      జ‌మ్మూ కాశ్మీర్‌లో మ‌రో కుట్ర చేసేందుకు పాక్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఉగ్ర‌వాదుల‌ను ఇండియాలోకి చొర‌బ‌డేందుకు ప‌రోక్షంగా పాక్ స‌హ‌క‌రిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాల‌ను దేశ స‌రిహ‌ద్దుల్లో జార‌విడుస్తోంది.  ఇప్ప‌టికే ఇలాంటి డ్రోన్ల‌ను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు.  కాగా తాజాగా మ‌రో డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి ప్ర‌వేశించింది.  ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగ‌జైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును ప‌సుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు ఆరు కిలోమీట‌ర్ల…
    • జ‌మ్మూక‌శ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం: 5 కేజీల బాంబు స్వాదీనం…
      #Top Story

      జ‌మ్మూక‌శ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం: 5 కేజీల బాంబు స్వాదీనం…

      జ‌మ్మూకశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం సృష్టించింది.  శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అక్నూర్ సెక్టార్ ప‌రిధిలోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రోన్ క‌నిపించ‌డంతో ఇండియ‌న్ ఆర్మీ కాల్పులు జ‌రిపి డ్రోన్‌ను కూల్చివేశారు.  ఈ డ్రోన్‌కు 5 కేజీల ఐఈడీ బాంబు అమ‌ర్చి ఉండ‌టంతో వెంట‌న్ ఆర్మీ అధికారులు ఆ డ్రోన్‌ను స్వాదీనం చేసుకున్నారు.  ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా పెద్ద విధ్వంసం జ‌రిగి ఉండేద‌ని, ఈ డ్రోన్ కుట్ర వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద హ‌స్తం ఉండి ఉంటుంద‌ని ఆర్మీ…
    • కాశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం…
      #Top Story

      కాశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం…

      జ‌మ్మూకాశ్మీర్‌లో మ‌ళ్లీ డ్రోన్ క‌ల‌క‌లం సృష్టించింది.  కాశ్మీర్‌లోని అర్ణియా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రోన్ సంచ‌రించిన‌ట్టు ఇండియ‌న్ ఆర్మీ తెలియ‌జేసింది.  అంత‌ర్జాతీయ స‌రిహద్దులో ఉన్న సాయ్ గ్రామానికి స‌మీపంలో ఈ డ్రోన్ వ‌చ్చిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో 200 మీట‌ర్ల  భార‌త్ భూభాగంలోకి డ్రోన్ వ‌చ్చింద‌ని, వెంట‌నే భ‌ద్ర‌తా సిబ్బంది కాల్పులు జ‌రిపార‌ని అధికారులు తెలిపారు.  డ్రోన్ కోసం భ‌ద్ర‌తాసిబ్బంది గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.  గూఢ‌చ‌ర్యం లేదా ఆయుధాల‌ను గాని జార‌విడిచి ఉండొచ్చ‌ని అధికారులు…
    • డ్రోన్ దాడుల వెనుక పాక్ హ‌స్తం…బ‌య‌ట‌ప‌డుతున్న నిజం…
      #Top Story

      డ్రోన్ దాడుల వెనుక పాక్ హ‌స్తం…బ‌య‌ట‌ప‌డుతున్న నిజం…

      జూన్ 27 వ తేదీన డ్రోన్ స‌హాయంతో భార‌త వైమానిక స్థావ‌రంపై దాడులు చేశారు ముష్క‌రులు.   డ్రోన్‌ల నుంచి తెలిక‌పాటి ఐఈడి బాంబులు జార‌విడిచిన ఘ‌ట‌న‌లో వైమానిక స్థావ‌రం పైక‌ప్పు దెబ్బ‌తిన్న‌ది.  కానీ, వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆర్మీ సిబ్బంది డ్రోల్‌ల‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో తప్పించుకుపోయాయి.  అయితే, ఆ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  డ్రోన్ క‌ద‌లిక‌ల‌పైన దృష్టిసారించింది.  ఇక ఈ డ్రోన్‌ల నుంచి జార‌విడిచిన ప్రెజ‌ర్ ప్యూజులు ఉన్న‌ట్టుగా గుర్తించారు.  ఈ ప్యూజుల‌ను…
    • పాక్ స‌రికొత్త వ్యూహంః ఆ టెక్నాల‌జీ సొంతం చేసుకుంటే…
      #Top Story

      పాక్ స‌రికొత్త వ్యూహంః ఆ టెక్నాల‌జీ సొంతం చేసుకుంటే…

      పాకిస్తాన్ డ్రోన్ టెక్నాల‌జీని, నాటో వ్యూహాల‌ను అందిపుచ్చుకోవ‌డం కోసం వెంప‌ర్లాడుతున్న‌ది.  ఇందుకోసం ట‌ర్కీతో స‌న్నిహింతంగా మెలుగుతున్న సంగ‌తి తెలిసిందే.  పాక్‌, ట‌ర్కీ దేశాల మ‌ధ్య మంచి సంబందాలు ఉన్నాయి.  ఐరాసాలో పాక్‌కు మ‌ద్ద‌తు తెలిపిన అతి త‌క్కువ దేశాల్లో ట‌ర్కీ కూడా ఒక‌టి.  ట‌ర్కీ వ‌ద్ద బెర్త‌ర్ టీబీ 2 డ్రోన్లు ఉన్నాయి.  ఈ డ్రోన్లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి.  వీటి కోసం పాక్ ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టింది. ఈ డ్రోన్ టెక్నాల‌జీని అందిపుచ్చుకొని, భార‌త్ పైచేయి సాధించాల‌ని పాక్…
    • డ్రోన్ల వినియోగం పై తిరుపతి ఎస్పీ కీలక వ్యాఖ్యలు…
      #ఆంధ్రప్రదేశ్

      డ్రోన్ల వినియోగం పై తిరుపతి ఎస్పీ కీలక వ్యాఖ్యలు…

      డ్రోన్లను వినియోగించాలంటే డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు అన్నారు. ఫ్లైయింగ్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలి. భూమట్టం నుండి 400 అడుగుల (120 మీ) కంటే ఎక్కువ డ్రోన్లను ఎగురవేయరాదు. విమానాశ్రయాలు, హెలిప్యాడ్ ల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ను వినియోగించరాదు. జనసమూహాలుండే ప్రదేశాలు, బహిరంగ కార్యక్రమాలు, జనంతో ఉన్న స్టేడియంలలో డ్రోన్ లు వినియోగించరాదు. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక…
    ←123→

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions