యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్ మళ్లీ కలకలం రేపింది. ఇవాల భద్రాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రముఖ షాపింగ్ మాల్ సంస్థ వాల్మార్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. వినియోగ దారులకు డ్రోన్ ద్వారా పుడ్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. అమెరికా రిటైల్ సంస్థ వాల్మార్ట్ మొదట యూఎస్లోని ఆర్కాన్సాస్ పీరిడ్జ్లో ప్రారంభించింది. పీరిడ్జ్ నుంచి 50 మైళ్ల దూరం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. �
జమ్మూ కాశ్మీర్లో మరో కుట్ర చేసేందుకు పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడేందుకు పరోక్షంగా పాక్ సహకరిస్తూనే డ్రోన్ల ద్వారా ఆయుధాలను దేశ సరిహద్దుల్లో జారవిడుస్తోంది. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఆర్మీ అధికారులు బోర్డర్లో గుర్తించి వాటిని పేల్చి
జమ్మూకశ్మీర్లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించడంతో ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపి డ్రోన్ను కూల్చివేశారు. ఈ డ్రోన్కు 5 కేజీల ఐఈడీ బాంబు అమర్చి ఉండటంతో వెంటన్ ఆర్మీ అధికారులు ఆ డ�
జమ్మూకాశ్మీర్లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. కాశ్మీర్లోని అర్ణియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించినట్టు ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సాయ్ గ్రామానికి సమీపంలో ఈ డ్రోన్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమ�
జూన్ 27 వ తేదీన డ్రోన్ సహాయంతో భారత వైమానిక స్థావరంపై దాడులు చేశారు ముష్కరులు. డ్రోన్ల నుంచి తెలికపాటి ఐఈడి బాంబులు జారవిడిచిన ఘటనలో వైమానిక స్థావరం పైకప్పు దెబ్బతిన్నది. కానీ, వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది డ్రోల్లపై కాల్పులు జరపడంతో తప్పించుకుపోయాయి. అయితే, ఆ ఘట�
పాకిస్తాన్ డ్రోన్ టెక్నాలజీని, నాటో వ్యూహాలను అందిపుచ్చుకోవడం కోసం వెంపర్లాడుతున్నది. ఇందుకోసం టర్కీతో సన్నిహింతంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. పాక్, టర్కీ దేశాల మధ్య మంచి సంబందాలు ఉన్నాయి. ఐరాసాలో పాక్కు మద్దతు తెలిపిన అతి తక్కువ దేశాల్లో టర్కీ కూడా ఒకటి. టర్కీ వద్ద బె
డ్రోన్లను వినియోగించాలంటే డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు అన్నారు. ఫ్లైయింగ్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలి. భూమట్టం నుండి 400 అడుగుల (120 మీ) కంటే ఎక్కువ డ్రోన్లను ఎగురవేయరాదు. విమానాశ్రయాలు, హెలిప్యాడ్ ల సమీపంలో ఎట్టి పర
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి.. ఇప్పటికే పలు దపాలుగా ఆయల పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతుండగా.. మళ్లీ ఎగిరాయి డ్రోన్లు.. ఇక, డ్రోన్లను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ఓ అన
జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నిరోజులుగా పాక్ వైపు నుంచి భద్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కీలకమైన భద్రతాబలగాల స్ధావరాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి.