పాక్ సరికొత్త వ్యూహంః ఆ టెక్నాలజీ సొంతం చేసుకుంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ డ్రోన్ టెక్నాలజీని, నాటో వ్యూహాలను అందిపుచ్చుకోవడం కోసం వెంపర్లాడుతున్నది. ఇందుకోసం టర్కీతో సన్నిహింతంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. పాక్, టర్కీ దేశాల మధ్య మంచి సంబందాలు ఉన్నాయి. ఐరాసాలో పాక్కు మద్దతు తెలిపిన అతి తక్కువ దేశాల్లో టర్కీ కూడా ఒకటి. టర్కీ వద్ద బెర్తర్ టీబీ 2 డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లు చాలా ప్రమాదకరమైనవి. వీటి కోసం పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకొని, భారత్ పైచేయి సాధించాలని పాక్ వ్యూహం.
Read: షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
అంతేకాదు, ఆఫ్ఘన్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాటో దళాలతో కలిసి టర్కీ కూడా పనిచేసింది. ఆ సమయంలో నాటో యుద్ధవ్యూహాల గురించి టర్కీ తెలుసుకుంది. ఆ వ్యూహాలను టర్కీ నుంచి తెలుసుకోవడానికి పాక్ ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా మానవరహిత డ్రోన్ టెక్నాలజీ కలిగిన టర్కీ ప్రస్తుతం అణుటెక్నాలజీ కోసం ప్రయత్నం చేస్తున్నది. పాక్ వద్ద అణుటెక్నాలజీ ఉన్న సంగతి తెలిసిందే. పరప్పర టెక్నాలజీ బదలాయింపుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పాక్ టర్కీకి తెలిపింది. ఇందులో భాగంగానే టర్కీ జనరల్ పాక్కు వచ్చారు. రక్షణ రంగానికి సంబందించి అనేక అంశాలపై పాక్తో ఆయన చర్చలు జరిపారు. అంతేకాదు, టర్కీ జనరల్ సేవలను గుర్తించిన పాక్ ప్రభుత్వం ఆయనకు నిషాన్ ఇ ఇంతియాజ్ అవార్డును ప్రకటించింది. ఒకవేళ పాక్ డ్రోన్ టెక్నాలజీని సొంతం చేసుకుంటే, దాని వలన భారత్కు ముప్పు ఉండే అవకాశం ఎక్కువ. ఇటీవలే పాక్ డ్రోన్లతో ఇండియా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో భారత్ మరింత అప్రమత్తం అయింది. పాక్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తే ఉపఖండానికి మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
తాజావార్తలు
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!