పాక్ సరికొత్త వ్యూహంః ఆ టెక్నాలజీ సొంతం చేసుకుంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ డ్రోన్ టెక్నాలజీని, నాటో వ్యూహాలను అందిపుచ్చుకోవడం కోసం వెంపర్లాడుతున్నది. ఇందుకోసం టర్కీతో సన్నిహింతంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. పాక్, టర్కీ దేశాల మధ్య మంచి సంబందాలు ఉన్నాయి. ఐరాసాలో పాక్కు మద్దతు తెలిపిన అతి తక్కువ దేశాల్లో టర్కీ కూడా ఒకటి. టర్కీ వద్ద బెర్తర్ టీబీ 2 డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లు చాలా ప్రమాదకరమైనవి. వీటి కోసం పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకొని, భారత్ పైచేయి సాధించాలని పాక్ వ్యూహం.
Read: షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
అంతేకాదు, ఆఫ్ఘన్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాటో దళాలతో కలిసి టర్కీ కూడా పనిచేసింది. ఆ సమయంలో నాటో యుద్ధవ్యూహాల గురించి టర్కీ తెలుసుకుంది. ఆ వ్యూహాలను టర్కీ నుంచి తెలుసుకోవడానికి పాక్ ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా మానవరహిత డ్రోన్ టెక్నాలజీ కలిగిన టర్కీ ప్రస్తుతం అణుటెక్నాలజీ కోసం ప్రయత్నం చేస్తున్నది. పాక్ వద్ద అణుటెక్నాలజీ ఉన్న సంగతి తెలిసిందే. పరప్పర టెక్నాలజీ బదలాయింపుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పాక్ టర్కీకి తెలిపింది. ఇందులో భాగంగానే టర్కీ జనరల్ పాక్కు వచ్చారు. రక్షణ రంగానికి సంబందించి అనేక అంశాలపై పాక్తో ఆయన చర్చలు జరిపారు. అంతేకాదు, టర్కీ జనరల్ సేవలను గుర్తించిన పాక్ ప్రభుత్వం ఆయనకు నిషాన్ ఇ ఇంతియాజ్ అవార్డును ప్రకటించింది. ఒకవేళ పాక్ డ్రోన్ టెక్నాలజీని సొంతం చేసుకుంటే, దాని వలన భారత్కు ముప్పు ఉండే అవకాశం ఎక్కువ. ఇటీవలే పాక్ డ్రోన్లతో ఇండియా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో భారత్ మరింత అప్రమత్తం అయింది. పాక్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తే ఉపఖండానికి మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?