వామ్మో.. ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా దేశ వ్యాప్తంగా కారు బ్లాస్ట్లకు డాక్టర్ల బృందం ప్రణాళికలు రచించినట్లుగా అనుకున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది.. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. వరుసగా రెండు రోజులపాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ అప్రమత్తమై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలలో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యూట్యూబర్ పోస్ట్ చేశాడు.
నేడు కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు సీఎం
Punjab : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో చైన భారత్ పై తన కుట్రలను బయటపెడుతోంది. శనివారం అమృత్సర్లోని హర్దో రతన్ గ్రామం నుంచి బీఎస్ఎఫ్ డ్రోన్ను స్వాధీనం చేసుకుంది.
Drones : సైన్స్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు విదేశాల్లోని రెస్టారెంట్లో రోబోలు ఆహారాన్ని వండి వడ్డించడం.. ఏదైనా పెళ్లి లేదా ఇతర ఫంక్షన్లో డ్రోన్లు ఫోటోలు తీయడం లేదా వీడియోలు చేయడం వంటివి కనిపిస్తుంటాయి.
అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్లైనర్’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దృష్టి డ్రోన్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని హరి కుమార్ వివరించారు. దృష్టి 10 ‘స్టార్లైనర్’ అనేది ఒక అధునాతన…
సరిహద్దు భద్రతా దళం (BSF) మరియు పంజాబ్ పోలీసులు ఈ రోజు రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాజతాల్ అనే గ్రామం నుండి డ్రగ్స్ నిండిన కోక్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా ఈ ప్రాంతంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నిర్దిష్ట ఇన్పుట్లను స్వీకరించిన తర్వాత శోధన ఆపరేషన్ను ప్రారంభించారు. పాకిస్తాన్లోని మాదకద్రవ్యాల స్మగ్లర్లు ఉపయోగించే కొత్త విధానం అని గుర్తించారు.. సైనికులు చైనీస్ నిర్మిత డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం…