Drone in Yadadri Temple: యాదాద్రిలో డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్ మళ్లీ కలకలం రేపింది. ఇవాల భద్రాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమారాతో దేవాలయాన్ని ఎలా తీస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయాన్ని డ్రోన్తో చిత్రీకరిస్తున్న విషయాన్ని ఆలయ సిబ్బంది పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. డ్రోన్ తో యాదాద్రి ఆలయాన్ని చిత్రీకరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు సాయికిరణ్, జాన్ గా గుర్తించారు. వీరిద్దరూ జీడిమెట్లకు చెందిన వారుగా గుర్తించారు. డ్రోన్ ద్వారా యాదాద్రి ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నరని? ఎవరి అనుమతితో ఇలా చేశారనే దానిపై వీరిద్దరి యువకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. యువకులను అదుపులో తీసుకోవడంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Read also: Kevin Pietersen : దాని వల్లే విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడు..
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
అయితే గత ఏడాది డిసెంబర్ 22, 2022లో యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్ కలకలం రేపిన విషయం తెలిసిందే.. పెద్దగుట్ట నుండి యాదాద్రి ఆలయం సమీప ప్రాంతాల్లో డ్రోన్ తో చిత్రీకరిస్తుండటంతో ఆలయ అధికారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని డ్రోన్ తో ఆలయాన్ని పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. చందు, నిఖిలేష్ అనే వ్యక్తులను అదుపులో తీసుకుని అనుమతి లేకుండా ఎలా చిత్రీకరిస్తు్న్నారని వీరిద్దరి పై కేసునమోదు చేశారు. డ్రోన్ కెమరాను స్వాధీనం చేసుకున్నవిషయం తెలిసిందే.. అయితే ఈ సంఘటన జరిగిన మూడు నెలలకే మళ్లీ ఇవాల యాదాద్రి ఆలయంలో డ్రోన్ కలకలం రేపడం సంచలనంగా మారింది.
Rahul Gandhi: రాహుల్ అనర్హతపై స్పందించిన జర్మనీ.. ఏమందంటే?
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..