Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Doctors

Doctors News

    • నోటితో మాట్లాడి…నొసటితో వెక్కిరించి నట్లు కెసిఆర్ హామీలు!
      #తెలంగాణ

      నోటితో మాట్లాడి…నొసటితో వెక్కిరించి నట్లు కెసిఆర్ హామీలు!

      సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని..…
    • కోవిడ్ బాధితుల కోసం అడవులు… నదులు దాటుకొని… 
      #Top Story

      కోవిడ్ బాధితుల కోసం అడవులు… నదులు దాటుకొని… 

      క‌రోనా స‌మ‌యంలో ఎక్క‌డో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజ‌న ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేసేందుకు కేర‌ళ వైద్యులు న‌దిని, అడ‌వుల‌ను దాటుకోని వెళ్లారు.  న‌లుగురు వైద్య‌బృందం ఈ సాహ‌సం చేసింది.  కేర‌ళ‌లోని డామిసిలియ‌రీ కేర్ సెంట‌ర్‌కు మురుగుల అనే మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ వ‌చ్చింది.  100 మంది నివ‌శించే ఆ గ్రామంలో కొంత మంది కొన్ని రోజులుగా తీవ్ర‌మైన జ్వరంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఫోన్ రావ‌డంతో వెంటనే ముగ్గురు వైద్యులు కారులో బ‌య‌లుదేరారు.  కారు పుఝా…
    • బ్లాక్ ఫంగ‌స్ క‌ట్ట‌డిపై ప్ర‌ధాని మోడీ సూచ‌న‌లు
      #జాతీయం

      బ్లాక్ ఫంగ‌స్ క‌ట్ట‌డిపై ప్ర‌ధాని మోడీ సూచ‌న‌లు

      క‌రోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇంకా త‌గ్గ‌క ముందే.. ఓవైపు బ్లాక్ ఫంగ‌స్‌.. మ‌రోవైపు వైట్ ఫంగ‌స్ కేసులు క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి.. బ్లాక్ ఫంగ‌స్‌ను ఇప్ప‌టికే అంటువ్యాధిగా ప్ర‌క‌టించిన కేంద్రం.. ఈ మేర‌కు రాష్ట్రాల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది.. ఆ కేసు న‌మోదు అయిన వెంట‌నే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశించింది. ఇక‌, ఇవాళ కీల‌క సూచ‌న‌లు చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసికి చెందిన వైద్యులు, పారా మెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్య…
    • క‌రోనా సెకండ్ వేవ్: ఆందోళన కలిగిస్తున్న డాక్టర్ల మృతుల సంఖ్య
      #జాతీయం

      క‌రోనా సెకండ్ వేవ్: ఆందోళన కలిగిస్తున్న డాక్టర్ల మృతుల సంఖ్య

      దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. క‌రోనా మొద‌టి వేవ్‌లో 730 మంది డాక్ట‌ర్లు మృతి చెంద‌గా, సెకండ్ వేవ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 244 మంది వైద్యులు మృతి చెందిన‌ట్లు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్‌లో 69 మంది డాక్ట‌ర్ల…
    • త‌గ్గిన కోవిడ్ కేసులు.. 11 శాతానికి ప‌డిపోయిన పాజివిటీ..!
      #ఆంధ్రప్రదేశ్

      త‌గ్గిన కోవిడ్ కేసులు.. 11 శాతానికి ప‌డిపోయిన పాజివిటీ..!

      క‌రోనా సెకండ్‌వేవ్ స‌మ‌యంలో.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వ‌చ్చింది… దీంతో.. అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌చ్చారు.. అయితే, లాక్‌డౌన్ ఫ‌లితాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి ఢిల్లీలో.. క్ర‌మంగా కేసులు త‌గ్గుముఖంప‌ట్టాయి.. ఇవాళ‌ మీడియాతో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో క్రమక్రమంగా కోవిడ్ కేసులు త‌గ్గుతున్నాయ‌ని.. గ‌త 24 గంటల్లో 6,500…
    • లాక్‌డౌన్‌.. ఆ 4 గంట‌లే య‌మ డేంజ‌ర్..!
      #Top Story

      లాక్‌డౌన్‌.. ఆ 4 గంట‌లే య‌మ డేంజ‌ర్..!

      వ‌రుస‌గా పెరిగిపోతోన్న క‌రోనా కేసుల‌కు చెక్ పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా లాక్‌డౌన్ విధించింది తెలంగాణ ప్ర‌భుత్వం… అయితే, ప్ర‌జ‌ల‌కు కూర‌గాయాలు, ఇత‌ర నిత్యావ‌స‌రాల‌కు ఇబ్బందిలేకుండా ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు క‌ల్పించింది.. కానీ, ఆ నాలుగు గంట‌లే ఇప్పుడు య‌మ డేంజ‌ర్ అని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు.. ఎందుకంటే.. మార్కెట్లు, ఇత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డా.. భౌతిక దూరం పాటించ‌డంలేద‌ని.. క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోకుండా.. ఎగ‌బ‌డి మ‌రి కూర‌గాయ‌లు, పండ్లు ఇత‌ర వ‌స్తువులు కొనుగోలు…
    • ఇదే చివ‌రిది అంటూ ఎఫ్‌బీలో పోస్ట్.. కోవిడ్‌తో వైద్యురాలు మృతి
      #జాతీయం

      ఇదే చివ‌రిది అంటూ ఎఫ్‌బీలో పోస్ట్.. కోవిడ్‌తో వైద్యురాలు మృతి

      భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా విస్త‌రిస్తోంది.. దేశ‌వ్యాప్తంగా ఒకే రోజు న‌మోదైన కేసులు 3 ల‌క్ష‌ల‌కు చేరువ అయ్యాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.. క‌రోనా మృతుల సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌ర స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. క‌నిపించ‌ని మ‌హ‌మ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, మెడిక‌ల్ సిబ్బంది కూడా ప్రాణాలువిడుస్తున్నారు.. ఇక‌, మ‌హారాష్ట్ర, దాని రాజ‌ధాని ముంబైలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. తాజాగా, ముంబైకి చెందిన ఓ మ‌హిళా వైద్యురాలు.. ఫేస్‌బుక్‌లో ఇదే నా చివ‌రి…
    • ఎయిమ్స్‌లో క‌రోనా క‌ల్లోలం.. 384 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్
      #జాతీయం

      ఎయిమ్స్‌లో క‌రోనా క‌ల్లోలం.. 384 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్

      క‌రోనా సెకండ్ వేవ్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక‌, కోవిడ్‌తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్య‌లో మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గ‌తంలో పాజిటివ్ కేసులు న‌మోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద…
    • విచిత్ర ఒప్పందం: వ్యాక్సిన్ అందిస్తే… ఆ దేశం నర్సులను ఇస్తుందట…
      #అంతర్జాతీయం

      విచిత్ర ఒప్పందం: వ్యాక్సిన్ అందిస్తే… ఆ దేశం నర్సులను ఇస్తుందట…

      ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది.  కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది.  అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.  అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది.  దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.  దీంతో ఫిలిప్పీన్స్…
    ←1…111213

తాజావార్తలు

  • Tamil Politics: ఎన్డీయే- విజయ్ పొత్తు లేనట్లే.. కారణం రజనీకాంత్…

  • Kukatpally Money Robbery: కూకట్‌పల్లి దోపిడీలో భారీ ట్విస్ట్.. దుండగులు దోచింది కోటి కాదు, 21 కోట్లు!

  • VenkateshXTrivikram : ‘ఆదర్శకుటుంబం’ (House No: 47) రిలీజ్ డేట్ ఫిక్స్

  • Kukatpally Robbery: కూకట్‌పల్లిలో సినీ స్టైల్ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

  • Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions