YSRCP: అనంతపురం జిల్లాలో వైసీపీ కీలక నేత కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం జగన్కు లేఖ రాశారు. తమ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున తాను జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించలేకపోతున్నట్లు లేఖలో కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష…
సుధీర్ఘ చర్చల తర్వాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసింది అధికార టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉండేవారు. ఆ తర్వాత ఈ పదవుల జోలికి వెళ్లలేదు అధిష్ఠానం. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే సుప్రీం అని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. కానీ.. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది టీఆర్ఎస్. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. నియామక ప్రక్రియ…
చాలాకాలం తర్వాత టీఆర్ఎస్లో పార్టీ పదవుల నియామకం జరగబోతుంది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నేతల మధ్య రేస్ కూడా మొదలైంది. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారట. అధినేత ఫ్రేమ్లో పట్టేది ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఏంటా పదవులు. ఎందుకంత డిమాండ్? లెట్స్ వాచ్! టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవుల కోసం రేస్..! సెప్టెంబర్ 2న జెండా పండుగతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. ఈ నెల 20లోపు గ్రామ, మండల…