Director Krish: ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నట్లు గతకొన్ని రోజులుగా పోలీసులు తెలుపుతున్న విషయం తెల్సిందే. ఎఫ్ఐఆర్ లో ఎనిమిదో నిందితుడిగా క్రిష్ ను చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ ర్యాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్లో అరగంట పాటు కూర్చున్నారని, ర్యాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ తరువాత క్రిష్.. ఈ డ్రగ్స్ కేసుతో తనకు…
Director Krish consumed drugs says abbas ali in remand: హైదరాబాదులో పోలీసులకు ఎక్కడ డ్రగ్స్ దొరికినా దానికి టాలీవుడ్ లింక్స్ దొరుకుతూ ఉండడం సంచలనం రేపుతోంది. ఇటీవల కాలంలో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్ అమ్మకం దారుడు సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసులోని ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని తాజాగా…
Police to do Narcotics test to Director Krish: గచ్చిబౌలి డ్రగ్స్ కేసు మీద పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంజీరా గ్రూప్ అధినేత గజ్జల వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ పదిసార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక తాజాగా సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అదే సమయంలో సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ లకు చెందిన మూడు సెల్ ఫోన్లు సైతం సీజ్…
Director Krish: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్పై దాడి చేయగా అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Harihara Veera Mallu Team Gives an Update:పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా 2020 వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఒక సినిమా తరువాత ఒక సినిమా చేస్తూ.. త్వరత్వరగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉస్తాద్, బ్రో షూటింగ్స్ లో బిజీగా ఉన్న పవన్ తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
హరి హర వీర మల్లులో ప్రతినాయకుడి పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బాబీ డియోల్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చాడు షూటింగులో జాయిన్ అయ్యారు.
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నా రాజకీయాల మీదనే ఎక్కువ పెడుతున్నాడు.