టాలీవుడ్లో తనదైన మేనరిజం మరియు టైమింగ్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే, డీజే టిల్లు వంటి సూపర్ హిట్స్ తర్వాత జాక్, తెలుసు కదా వంటి భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు సిద్దు. దాంతో ఇప్పుడు రూటు మార్చి ఒక విభిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఉగాది కానుకగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.…
Director Anil Kumar: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా 'కళ్యాణం కమనీయం'. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.