వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.119.85 కాగా, ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.129.85గా ఉంది. ఇరాన్ సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు వర్గాలు తెలిపాయి. Also Read:Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు…
Fuel Price Hike: గత నెలగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దక్షిణాసియా దేశాలపై పడుతోంది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో నేపాల్లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు మరోసారి పెరిగాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15 నేపాలీ రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం.. కేటగిరీ 1 ప్రాంతాలలో లీటరు పెట్రోల్ ధర రూ.184.50,…
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్తో పాటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచాయి. పారిశ్రామిక డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.22.03 పెరిగింది. దీని ధరను లీటరుకు రూ.87.57 నుండి రూ.109.59కి పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుండి రూ.109.59కి పెంచింది.…