SSMB29 : రాజమౌళి-మహేశ్ సినిమా కోసం ఇప్పుడు సినీ లోకమంతా ఎదురు చూస్తోంది. ఆ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలే జక్కన్న ఎప్పుడు ఎలాంటి ప్లానింగ్ తో సినిమాలు తీస్తారో ఊహించడం కూడా కష్టమే. ఆయన మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో చెప్పలేం. అలాంటి జక�
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్. ఒకరు. తనదైన మార్క్ కామెడీతో యూనిక్ టైమింగ్ తో ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు వెన్నెల కిశోర్. ఇటీవల ఈ యంగ్ హాస్య నటుడు లీడ్ రోల్ లో సినిమాలు కూడా వస్తున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, చారి 111 వంటి సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. బ్ర�
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు దేవకట్టా ప్రత్యేకమైనా గుర్తింపు సంపాదించుకున్నారు.దేవ కట్ట వెన్నెల సినిమా తో సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాడు. వెన్నెల సినిమా మంచి విజయం సాధించింది..వెన్నెల సినిమా తరువాత ఈయన హీరో శర్వానంద్, సాయికుమార్ కాంబినేషన్ లో ప్రస్థానం అనే సినిమాను తెరకెక్కించాడు.ప్రస్థానం
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది
ప్రముఖ దర్శకుడు దేవాకట్టా సోషల్ మీడియాలో నెటిజన్ తో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో తాజాగా ఓ నెటిజన్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపి�
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చ�
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ రోజు ఉదయం ఒక శుభవార్తను పంచుకున్నారు. తన నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలో తేజ్ ను కలవబోతున్నాను అని వెల్లడించాడు. “మీ ప్రార్థనలన్నీ పని చేస్తున్నాయి. నా నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రో�
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీ
సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి పనికి చొరవ చూపారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో ప